Main

గతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం: ముత్తిరెడ్డి జనగామ,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి న్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే …

పాఠశాలలు తెరిచే నాటికి డ్రెస్సులు రెడీ

స్థానికంగానే కుట్టించి ఇచ్చేలా అధికారుల చర్యలు వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఈ ఏడాది బడులు తెరిచే నాటికే అందుబాటులోకి రానున్నాయి. దుస్తులను కుట్టించే …

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

దళారులను నమ్మి మోసపోవద్దు రైతులకు అధికారుల సూచన జనగామ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులు దళారులను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం …

విత్తనసాగుతో లాభాలు పండిస్తున్న రైతులు

వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఉత్పత్తులు జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): చిలుపూరు మండలం పరిధిలో పండిన విత్తనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇక్కడి విత్తనాలు అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. చిలుపూరు …

గోదావరి జలాలతో చెరువులకు కళ 

జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): దేవాదుల పథకంలో భాగంగా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా చిలుపూరు మండలంలోని మల్లన్నగండి రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి  గోదావరి జలాలను మండల కేంద్రంలోని  …

వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు

– 74కి.విూ పోడవుతో ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం – త్వరలో వరంగల్‌కు మరో ఐదు ఐటీ ప్రాజెక్టులు –  కాజీపేట ఆర్వోబీని నాలుగు లైన్‌ల రోడ్డుగా మారుస్తాం …

నేడు ఓటరు దినోత్సవం

వరగంల్‌,జనవరి24(జ‌నంసాక్షి): జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా ఏటా 25న ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పటి కమిషన్‌ నిర్ణయించారు. ప్రతీఒక్కరూ ఓటు వినియోగించుకోవాలనే లక్ష్యంతో వివిధ స్వచ్ఛంద సంస్థలు …

 పంటలు కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి

వరంగల్‌,జనవరి23(జ‌నంసాక్షి): జిల్లాలో పంటలను కాపాడేందుకు గాను వెంటనే దేవాదులనీటిని పంపింగ్‌ చేసి ఆదుకోవాలని, ఇందుకోసం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రైతాంగం అధికారులను కోరుతోంది.  ప్రస్తుతం దేవాదుల …

కంప్యూటర్‌ కోర్సుల్లో యువతకు శిక్షణ

వరంగల్‌,జనవరి18(జ‌నంసాక్షి): దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై), ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌ మిషన్‌ (ఇజీఎంఎం) ద్వారా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ …

పత్తిరైతులకు దక్కని ఆదరువు :గండ్ర

వరంగల్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిలేదని కాంగ్రెస్‌ నేత కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో రాష్ట్ర …