Main

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌వి మొసలి కన్నీరు: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని …

నేడు శాకంబరి ఉత్సవాలు

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత ఆలయంలో ఈనెల 26వ తేదీన ఉదయం శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి పెద్ద ఎత్తున కూరగాయలతో …

దేవాదుల నీటితో చెరువులను నింపేందుకు చర్యలు

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న చెరువులను నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. గోదావరిలో నీరున్నప్పుడు దేవాదుల నీటిని పంపింంగ్‌ ద్వారా …

10 లక్షల మొక్కలకు గ్రేటర్‌ ప్రణాళికలు

మొక్కల పంపిణీకి 13 కేంద్రాల ఏర్పాటు వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): నాల్గో విడత హరితహారం విజయవంతానికి గ్రేటర్‌ వరంగల్‌లో 10 లక్షల మొక్కలు నాటేలా అధికారులు శ్రమిస్తున్నారు. ఇందుకు ఇంటికి …

హావిూ మేరకు మిషన్‌ భగీరథ

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలందరికీ సురక్షితమై నీరు అందుతుందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం …

ఉద్యమంలా హరితహారం కార్యక్రమం

కలెక్టర్‌ ప్రోత్సాహంతో కదలుతున్న అధికారులు జనగామ, జూలై 23 (జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగేలా ముందుకు సాగనున్నారు. …

బిసిలకు పెద్దపీట వేస్తున్న కెసిఆర్‌: ఎమ్మెల్సీ 

జనగామ,జూలై10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం గతంలో ఏ ప్ర …

విత్తనబంతులు వినియోగించుకోవాలి

జనగామ,జూలై3(జ‌నంసాక్షి):  జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అటవీ అధికారి అన్నారు. ప్రధానంగా విత్తన బంతులను వినయోగించుకోవాలని సూచించారు. విత్తనబంతులు, హరితహారంలో ప్రధానంగా …

హరితహారంలో అందరూ భాగస్వాములే: కలెక్టర్‌

వరంగల్‌,జూలై3(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని వరంగల్‌  జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి అన్నారు. అంతరించిపోతున్న అడవులను తిరిగి పొందేందుకు భవిష్యత్‌ తరాలకు పర్యావరణ సమతుల్యత …

ఆర్మీ ఎంపిక కోసం నిరుద్యోగుల పోటీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): సైనిక ఉద్యోగాల కోసం యువత పోటీ పడుతున్నారు. వరంగల్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న నియామక ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి యువకులు ఉత్సాహాంగా తరలివస్తున్నారు. అయితే, …