Main

అవతరణ కల్లా లక్ష్యం నెరవేరాలి: కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ,మే25(జ‌నంసాక్షి): జనగామను ఓడిఎఫ్‌గా నిలపాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లా ప్రకటించుకునే లక్ష్యంతో చేస్తున్న కృషిలో …

వరంగల్‌ స్మార్ట్‌ కోసం వేయికోట్లు: మేయర్‌

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి వేయికోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించామని మేయర్‌ నన్నపునేని నరేందర్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ, హృదయ్‌ పథకంలో చేపడుతున్న …

తరుగు పేరుతో రైతు దోపిడీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): లైసెన్సు లేకుండా గ్రామాల్లో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు తహసీల్దారు కార్యాలయానికి పిలిపించి …

గుదిబండ కానున్న పాత పాస్‌ పుస్తకాల రుణాలు

ప్రభుత్వంతో చర్చించేందుకు బ్యాంకర్ల యత్నాలు? వరంగల్‌,మే14(జ‌నంసాక్షి): తాజాగా కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీతో పాత పుస్తకాలకు సంబంధించి ఉన్న రుణలపై సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటి వరకు …

మేం కాంగ్రెస్‌లో చేరడం లేదు

– సోషల్‌విూడియాలో వార్తలు అసత్య ప్రచారాలే – కొండా మురళి దంపతులు వరంగల్‌, ఏప్రిల్‌24(జ‌నంసాక్షి ) : కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం …

వరుస వడగళ్లతో రైతులకు తీరని నష్టం

ఆదుకోవాలని ఎమ్మెల్యేలకు వినతి జనగామ,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): జనగామ జి/-లాలోని పలు మండలాల్లోని  గ్రామాల్లో వారం వ్వయధిలో వడగళ్ల కారణంగా పటంలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ధాన్యం తడిసి ముద్దయ్యింది. …

కాంగ్రెస్‌ నేతల విమర్శలు అర్థరహితం: వినయ్‌

వరంగల్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ అనవసర విమర్శలకు దిగుతోందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. అనవసర విమర్శలు చే/-తోన్న కాంగ్రెస్‌ నేతల విమర్శలపై …

పూర్తికావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

ఇక ఇంటింటికి చేరనున్న మంచినీరు ఇమాంపేట వద్ద పనులను పరిశీలించిన మంత్రి జగదీష్‌ రెడ్డి సూర్యాపేట,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని, దీంతో ఇక ప్తరి …

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలక ఆర్థిక తోడ్పాటు

జిల్లావ్యాప్తంగా మత్స్యశాఖ అధికారుల విస్తృత ప్రచారం వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం …

రైతులపై విత్తన భారం 

వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖరీఫ్‌ సాగుకు రాయితీ విత్తనాల ధరలు ఖరారయ్యాయి. అయితే ఇవి భారం మోపనున్నాయని రైతులు అంటున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖలకు పంపించింది. …