Main

కొత్త జిల్లాల ఫలితాలు వస్తున్నాయి

జనగామ,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, ఏడాది కాలంగా ఇప్పుడవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ …

జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి

జనగామ,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో సరిపోదని, జిల్లా కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో కార్యాలయాల్లో సౌకర్యాలు సమకూర్చాలని సిపిఎం జిల్లా నాయకుడు జిల్లెల సిద్దారెడ్డి అన్నారు. …

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

వరంగల్ నగరం హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేషెంట్ల వార్డులో షార్ట్ సర్య్కూట్‌ తో ఆక్సిజన్ సిలిండర్ పేలి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. …

కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా

వరంగల్ రూరల్ : వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, …

నవబారత్‌ నిర్మాణంలో చురుకుగా పాల్గొందాం

వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):నవభారత్‌ నిర్మాణం కోసం జిల్లా అధికారులంతా శుక్రవారం ఉదయం ప్రతిజ్ఞ చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో హాజరయిన అధికారులచేత జడ్పీ సీఈఓ …

కరువు ప్రాంత చెరువుల్లోకి గోదావరి జలాలు

జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కరువు ప్రాంతాలను ఆదుకునేందుకే గోదావరి ద్వారా ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.గోదావరి జలాలు నిరంతరంగా రావడానికి కంతనపల్లి వద్ద …

అక్టోబర్‌ 2 వరకు అన్ని మున్సిపాలిటీలకు ఓడీఎఫ్‌ సర్టిఫికెట్‌ రావాలి

-సీడిఎంఎ డైరెక్టర్‌ టీ కె శ్రీదేవి వరంగల్‌ కార్పోరేషన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్‌పైన ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి తదుపరి ప్రక్రియను పూర్తి …

పాత పెన్షన్‌ విధానం పునరుద్దరించాలి

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకో …

జనవరి కల్లా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రతీ ఇంటికి తాగునీరు

  అధికారులకు కడియం శ్రీహరి ఆదేశం పాలేరు, ఎల్‌ఎండీ వరంగల్‌ సెగ్మెంట్ల పనుల్లో జాప్యంపై అసంతృప్తి వరంగల్‌,ఆగస్టు30 : వచ్చే ఏడాది జనవరి వరకు ఉమ్మడి వరంగల్‌ …

రైతు సమస్యల పరిష్కారం కోసమే కమిటీలు

జనగామ,ఆగస్టు 30 :రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామగ్రామాన రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకారం తెలిపారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతుల …