Main

చెత్తతో నిండిన మేడారం.. పట్టించుకోని అధికారులు

తెలంగాణ మహా కుంభమేళా.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం జాతర ముగిసింది. కోటిన్నరకు పైగా తరలివచ్చిన భక్తులు.. సమ్మక్క – సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. …

మేడారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు..

వరంగల్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు మేడారం జాతరకు వచ్చారు. సతీసమేతంగా సమక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా …

జనారణ్యంగా మారిన మేడారం

కాజీపేట(మేడారం): వరంగల్‌ జిల్లా మేడారం మహాజాతర నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది. బుధవారం సారలమ్మను గద్దెపైకి తీసుకురాగా నేడు సమ్మక్కను తీసుకురానున్నారు. …

హైదరాబాద్‌-మేడారం హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

వరంగల్‌: మేడారం మహాజాతరకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలను గురువారం తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో సభాపతి, పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం …

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

కాజీపేట: వరంగల్‌ జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముందే భక్తజనం పోటెత్తారు. అమ్మలను ఆహ్వానించడానికి మేడారంలో భక్తులంతా సిద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు విచ్చేస్తుంది. అమ్మ …

వరంగల్‌ జిల్లాలో పైశాచికం… వివస్త్రను చేసి వూరేగించారు

వరంగల్‌ జిల్లా వర్థన్నపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. బీసీ తండాకు చెందిన రవి అనే వ్యక్తి రెండో భార్య అనితపై మొదటి భార్య బంధువులు పైశాచికంగా దాడి …

భక్తులతో కిక్కిరిసిపోయిన మల్లన్న జాతర

హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలోని ఐనవోలు మల్లిఖార్జునస్వామి దేవాలయం భక్తులు శివసత్తులతో పులకరించింది. సంక్రాంతి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. గత …

కేటీపీపీ రెండో యూనిట్ ప్రారంభం..

సీఎం కేసీఆర్ రెండో రోజు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కేటీపీపీ రెండ్ దశ 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. విద్యుత్ కేంద్ర పైలాన్ ను …

జనవరి 5న సీఎం వరంగల్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 5న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు భూపాలపల్లిలో కేటీపీపీ స్టేజ్-2 విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 600 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రాన్ని …

వరంగల్ జిల్లాలో దారుణం

వరంగల్] వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఖాదర్‌ గుట్ట వద్ద దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేగింది. వారిద్దరిని …