Main

ఎటిఎంల మూతతో సెక్యూరిటీ ఉద్యోగాల కోత

వరంగల్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): బ్యాంకు ఏటీఎంల వద్ద భద్రత డొల్లగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీలు శ్రమదోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారు లేరు. దీనికితోడు ఇటీవల మెల్లగా ఎటిఎంలు మూతపడడంతో …

యువతుల జీవితాల్లో కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్‌ వెలుగులు-పద్మారావు

వరంగల్‌,ఆగస్టు28  : రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్‌ పథకాలు పేద యువతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని రాష్ట్ర మంత్రి పద్మారావు …

వరంగల్‌ లో స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌-ఎమ్మెల్యే వినయ్‌

వరంగల్‌,ఆగస్టు28  : వరంగల్‌ నగరాన్ని స్పోర్ట్స్‌ సిటీగా తీర్చిదిద్దుతామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇండోర్‌ స్టేడియంలో త్వరలో సింథటిక్‌ కోర్టును ఏర్పాటు చేస్తామని …

అభివృద్దిలో మరింత ఊపు: ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌28 : ఈ మూడేళ్లలో సిఎం కెసిఆర్‌ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, భవిష్యత్తులోనూ మరింతగా అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో …

బయ్యారంలో భారీ వర్షం

మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో  గార్ల, బయ్యారం మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువులో వరద ఉప్పొంగుతోంది. …

ఇంటి ముందు కూర్చుంటే .. ‘కారు’ చంపేసింది

కొత్త‌గూడ‌: వరంగల్ జిల్లాలొ దారుణం జరిగింది…పండగరోజున ఓ కుటుంబం తమ ఇంటి ముందు కూర్చొని ముచ్చటిస్తుండగా వారిమీద నుంచి   తవేరా వాహనం దూసుకెళ్లింది. ఈ  ప్ర‌మాదంలో ఒక …

బావిలో పడి యువరైతు మృతి

కురవి (వరంగల్) : వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన యువ రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా …

జాఫర్‌గడ్‌లో దారుణం.. చెట్లపొదల్లో ఆడశిశువు

జాఫర్‌గడ్(వరంగడ్ జిల్లా): జాఫర్‌గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లో వదిలివెళ్లారు. గ్రామస్తుల సమచారంతో …

భూ వివాదాల్లో వ్యక్తి హత్య

వరంగల్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం బైరాన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదాలతో తన చిన్నాన్నను ఈశ్వరయ్య(35) అనే ఓ యువకుడు కర్రతో కొట్టి చంపాడు. …

మంత్రాలనెపంతో దంపతులపై గొడ్డళ్లతో దాడి

నెక్కొండ(వరంగల్ జిల్లా): నెక్కొండ మండలం బిక్యాతండాలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో గ్రామానికి చెందిన గుగులోత్ రాజమ్మ(60), శత్రు(65) అనే దంపతులపై ఐదుగురు వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి …