సిద్దిపేట

నో- డ్యూ కోసం నేతల పడిగాపులు

          సదాశివపేట జనవరి 28(జనం సాక్షి)సామాన్యుడు ఇంటి పన్ను కట్టడం ఒక్కరోజు ఆలస్యం అయితే చాలు… వడ్డీల మీద వడ్డీలు వేసి.. …

పోచంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

            భూదాన్ పోచంపల్లి, జనవరి 27 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి …

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

          మేడిపల్లి, జనంసాక్షి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ …

బాడీ బిల్డింగ్ పోటీల్లో పాత కోటి నితిన్ ప్రతిభ

            బచ్చన్నపేట జనవరి ( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రాజధాని శంషాబాద్ లో జరిగినటువంటి నేషనల్ సబ్ జూనియర్ …

రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలి

        – పోలీస్ ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఊరుకోండ జనవరి 21, ( జనం సాక్షి ; రహదారి భద్రత నియమాలు …

బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు

                కాగజ్ నగర్ జనవరి 14కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుంటల మానేపల్లి గ్రామ …

జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక

          కడ్తాల్ (జనంసాక్షి)జనంసాక్షి దినపత్రిక రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాదులోని …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

            దండేపల్లి జనవరి 9 ( జనం సాక్షి) దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గురువారం …

కొత్తకొండ వీరభద్ర స్వామి అనుగ్రహంతో ఉద్యోగ ప్రాప్తి

                మొక్కు చెల్లించిన హైదరాబాద్ భక్తురాలు భీమదేవరపల్లి:జనవరి 09(జనం సాక్షి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ …

జర్నలిస్టులపై ఎమ్మెల్యే రేవూరి అనుచిత వ్యాఖ్యలు

            నిరసనగా జర్నలిస్టుల రాస్తారోకో. పరకాల, జనవరి 8 (జనం సాక్షి):పరకాల బస్టాండ్ వద్ద ఆక్రమణలు తొలగింపును పరిశీలించేందుకు గురువారం …