వార్తలు
శ్రీకాకుళంలో జాతీయ రహదారి దిగ్బంధం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఆంధ్రా ఆర్గానిక్ కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల స్వల్ప లాభం
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్మార్కెట్లో సెన్సెక్స్ 40 పాయింట్లు, నిస్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.
సుర్జీత్సింగ్ విడుదల
న్యూఢిల్లీ: సుర్జీత్సంగ్ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న సుర్జీత్సింగ్ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అయనను భారత్కు అప్పగించారు.
తాజావార్తలు
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
- కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం
- పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన ధరలు
- మరిన్ని వార్తలు
 
            
 
              


