మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి
హైదరాబాద్: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్లు జారి చేయనున్నారు.
హైదరాబాద్: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్లు జారి చేయనున్నారు.
మహబూబ్నగర్: అచ్చంపేట విద్యుత్ కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ గ్యారేజ్లో మంటలు చేలరేగుతున్నాయి ఫైర్ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న రద్ది , 31 కంపార్ట్మెంట్లు నిండి బారులు తీరుతున్న భక్తులు సర్వదర్శనానికి 20గంటల సమయం ప్రత్యేక దర్శణానికి 2కిలో మీటర్ల లైన్ కొనసాగుతుంది.