వార్తలు
జగన్ నాయకత్వన్ని ప్రజలు కోరుకుంటున్నారు:షర్మిల
వైకాపా గెలుపుతో ప్రజలు జగన్ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ
వరంగల్: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్ఎస్
వరంగల్: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.
పరకాలలో 16రౌండ్లు పూర్తి
పరకాల: పరకాలలో టిఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటినిస్తున్నారు.
అవినీతి అబ్బద్దపు ప్రచారమే మా కోంప ముంచింది:తలసాని
హైదరాబాద్: జగన్పై అవినీతి అబద్దపు ప్రచారంవల్లే మేం ఓడిపొయామని ఈ అవినీతి ప్రచారమే మా కొంప ముంచిదని టిడిపి సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ అన్నారు.
అనంతపురంలో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
అనంతపురం: అనంతపురం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థికి గట్టిపోటి ఇవ్వాలని అనుకున్న కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది.
తాజావార్తలు
- పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
- దుబ్బగూడెం క్రాస్ నుండి జాలు రోడ్డు వరకు తక్షణమే నిధులు మంజూరు చేసి మొరం పోయాలి
- సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
- చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిఆర్ఎస్
- అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన
- మంత్రి శ్రీధర్ బాబు నేటి మంథని పర్యటన రద్దు
- పిలిచారు.. అగౌరవపరిచారు..
- పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం
- దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి
- మరిన్ని వార్తలు




