హైదరాబాద్

అడవుల దీవి నుంచి సీపీఐ రైతు పోరుబాట ప్రారంభం

గుంటూరు: గుంటూరు జిల్లా అడవుల దీవినుంచి సీపీఐ పోరుబాట ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వాన్‌పిక్‌ ఒప్పందాలు పూర్తిగా రద్దుచేసి రైతులకు …

జయశంకర్‌ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.  జయశంకర్‌ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని కూడా …

కరువు ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరిన కేంద్ర మంత్రులు

ఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్‌లు కరువు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటనకు గాను ఈరోజు బయల్దేరారు. …

షిండే, మొయిలీలతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

ఢిల్లీ: నూతన శాఖల బాధ్యతలను చేపట్టిన కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, వీరప్ప మొయిలీలను తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈరోజు ఉదయం కలిశారు. మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసినట్లు …

రెండో రోజూ కొనసాగుతున్న ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలన

నెల్లూరు: అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలన రెండో రోజు కూడా కొనసాగుతోంది. పూర్తిగా దగ్ధమైన ఎన్‌-11బోగి నుంచి పలు కీలక ఆధారాలను ఫోరెన్సిక్‌ …

ముగ్గురు విద్యార్థినుల ఆదృశ్యం

హైదరాబాద్‌: అంబర్‌పేటలో అర్చన, నిఖిత, శ్రావ్య అనే ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. గత రెండు రోజులుగా వీరు కనపడకపోవడంతో వారి తల్లిదండ్రులు నిన్న రాత్రి అంబర్‌పేట పోలీసులకు …

రామగుండం ఎన్టీపీసీ 7వ యూనిట్‌లో సాంకేతికలోపం

గోదావరిఖని: కరీంనగర్‌జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ 7వ యూనిట్‌ సాంకేతిక లోపంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 500మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు లోపాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. …

కృష్ణా డెల్టాకునీరిచ్చేదాకా పోరాటం ఆగదు: చంద్రబాబు

విజయవాడ: కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేవరకు తమ పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరిలో పర్యటించేందుకు గన్నవరం చేరుకున్న ఆయన మీడియాతో …

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు

విజయవాడ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి తన పశ్చిమగోదావరి పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉండి చేరుకుంటారు. పెద్దపుల్లేరులో కలిదిండి …

కార్మికులను అడ్డుకున్న గనుల శాఖ అధికారులు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కుమార్‌ టాకీస్‌ వద్ద బోట్స్‌మెన్‌ అసోసియేషన్‌ కార్మికులను గనుల శాఖ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వుతున్నారనే కారణంగా వారిని …

తాజావార్తలు