హైదరాబాద్

సికింద్రాబాద్‌లో కూలిన రెస్టారెంట్‌ పైకప్ప

సికింద్రాబాద్‌: ప్యారడైజ్‌ సమీపంలో ఉన్న ఓ చైనీస్‌ రెస్టారెంట్‌ పైకప్పు ఈరోజు రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నట్లు …

ఐదు వన్డేల సిరీస్‌ భారత్‌ వశం

కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదువన్డేల సరీస్‌ను భారత్‌ కైవశం చేసుకుంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన నాలుగోవన్డేలో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో ఐదువన్డేల సరీస్‌లో భారత్‌కు 3-1 …

ఉత్తరాది గ్రిడ్‌ పాక్షికంగా పునరుద్దరణ

న్యూఢిల్లీ: కుప్పకూఐలిన ఉత్తర, తూర్పు విద్యుత్‌ గ్రిడ్‌లను అధికారయంత్రాంగం పాక్షికంగా పునరుద్దరించినట్టు కేంద్రమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఉత్తరాది గ్రిడ్‌లో 44శాతం తూర్పు గ్రిడ్‌లో 35శాతం విద్యుత్‌ …

సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై వుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ …

కరువు ప్రాంతాలకు కేంద్రం సాయం

ఢిల్లీ: దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శరద్‌పవార్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల సాధికార బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. కరువు పరిస్థితులున్న రాష్ట్రాలకు రూ. 1900కోట్ల ప్యాకేజీ …

మధు హత్య కేసు నిందితులు అరెస్టు

నెల్లూరు, జూలై 31: ఈ నెల 18న నెల్లూరు నగరంలోని ముత్యాలంపాడులో జరిగిన గద్దె మధు హత్య కేసులో నిందితులు జె.శివప్రసాద్‌, సుమన్‌, శరత్‌బాబులను మంగళవారం పోలీసులు …

ఏసీబీకి చిక్కిన ఖమ్మం టీపీఎస్‌

ఖమ్మం పురపాలకం: ఖమ్మం పట్టణ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. స్థానిక రాపర్తి నగర్‌లోని భవన నిర్మాణానికి సంబంధించి రూ.20వేలు లంచం …

92పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: రిజర్వ్‌బ్యాంక్‌ పరపతి విధానంలో ఎలాంటి మార్పులు లేకపోవడం అంతర్జాతీయంగా అనుకూల ఫలితాలతో మంగళవారం స్టాక్‌మార్కెట్‌ లాభాలనార్జించింది. సెన్సెక్స్‌ 92.50పాయింట్ల ఆధిక్యంతో 17236.18వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 29.20పాయింట్ల …

కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీ స్థానంలో ఇప్పటి వరకు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పి.చిదంబరంకు ఆర్థికశాఖ …

భారత్‌ విజయలక్ష్యం 252పరుగులు

కొలంబో: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న నాలుగోవన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 8వికెట్ల నష్టానికి 251పరుగులు చేసి 252పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ ముందువుంచింది. శ్రీలంక ఆటగాళ్లు థఱ:ఘ …

తాజావార్తలు