హైదరాబాద్

మంచిర్యాలలో పాఠశాలపైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌:జిల్లాఓని మంచిర్యాలలో ఓ పాఠశాల పై కప్పుకూలి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. రివిలేషన్‌ పాఠశాల పైకప్పు కూలటంతో అయిదుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయినావి. ఇంకా …

ఒలంపిక్స్‌లో ఆర్చరీ సింగిల్స్‌నుంచి వైదోలిగిన జయంత్‌ తాలుక్‌దార్‌

లండన్‌: అండన్‌ ఒలంపిక్స్‌లో ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగం తొలిరౌండ్‌లో భారత్‌కి చెందిన జయంత్‌ తాలుక్‌దార్‌ తొలిరౌండ్‌లోనే ఓడిపోయాడు. అమెరికాన్‌ ఆర్చరీ జాకబ్‌ చేతిలో 76-86 తేడాతో …

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

కరీంనగర్‌: సుల్తానాబాద్‌ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మూడు లీరీలా చౌకధరల బియ్యాన్ని ఈ రోజు అధికారులు పట్టుకున్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య నాలుగోవన్డే కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఆర్టీసీ కార్మికుల రిలేనిరాహర దీక్షలు

ఆదిలాబాద్‌: డిపో మేనేజర్‌ కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డిపోముందు కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండువరోజుకు చేరాయి. వర్షాన్ని సైతం …

అడవిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

తలమడుగు: మండలంలోని దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహిత ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులకు …

‘గగన్‌’కు 50 లక్షల నజరానాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాదించిన భారత షూటర్‌ గగన్‌ నారంగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానాను ప్రకటించింది. సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నారంగ్‌ …

బాడ్మింటన్‌లో ఫ్రీ కార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన కాశ్యవ్‌

లండన్‌: బ్యాడ్మింటన్‌ పురుఫుల సింగిల్స్‌ పోటీలో పారుపల్లి కాశ్యవ్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గ్రూప్‌లో వరుసగా రెండో విజయం సాధించటంతో ఇది సాధ్యమైంది. వియత్నాం ఆటగాడు మిస్‌ …

విద్యుత్‌ సర్‌ ఛార్జీలపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: విద్యుత్‌ సర్‌ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజలపై విధించనున్న సర్‌ ఛార్జీల బాదుడుకు బ్రేక్‌ పడింది. సర్‌ఛార్జి వసూళ్లపై స్టే విధించింది. 2009-10 కాలానికి ఆదనపు విద్యుత్‌ …

63 వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న : సీఎం

రంగారెడ్డి: జిల్లాలోని తుమ్మలూరు  రిజర్వ్‌ ఫారెస్టులో 63వ వపమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం కిరణకుమార్‌రెడిక్డ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ ఒక్క రోజు 20 లక్షల మొక్కలు …