హైదరాబాద్

చిరంజీవికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

చైనై: కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ చిరంజీవికి తమిళనాడు హూసూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. చిరుపై 188, 143 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. …

పోలీసు శాఖ లో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు

హైదారాబాద్‌ : పోలీసు శాఖలో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు తీసు కుంటున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు.ఓక్కోస్థాయి పోస్టుకు ఓక్కోలెక్క న వస్తున్నారన్న ఆయన పదేళ్లుగా …

తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

తులసిరిడ్డి సంగారెడ్డి: తెలంగాణపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అసన్నమైందని 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని వెల్లడించిన వెంటనే …

తెలంగాణ ఫోరం నేతల భేటీ

హైదరాబాద్‌: టీడీఎల్పీ కార్యాలయంలో ఈ రోజు తెదేపా తెలంగాణ ఫోరం నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపుల జీవోల రద్దు

హైదరాబాద్‌: కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపులకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది. నీటి కేటాయింపులకు సంబంధించిన మూడు జీవోలను ప్రభుత్వం రద్దు …

సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాధ రథయాత్ర

హైదరాబాద్‌: జగన్నాధ రధయాత్రను సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఘనంగా నిర్వహించింది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో సేవలందిస్తున్న ఇస్కాన్‌ సంస్థ ఈరోజు వివిధ దేశాల్లోని 800 నగరాల్లో జగన్నాధ రథయాత్రను …

నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై చర్యలు

రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వర్లు హైదరాబాద్‌: నిబంధనలు ఉల్లంఘిస్తు తనిఖీల్లో పట్టుబడిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణాశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో …

సమన్లు అందలేదు: రోశయ్య

చెన్నై: అమీర్‌పేల భూముల కేసులో ఏసీబీ కోర్టు జారీ చేసిన సమన్లు తనకు ఇంతవరకు అందలేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నరు రోశయ్య తిలిపారు. ఈరోజు …

వైఎస్‌ను పదేపదే చంపి సానుభూతి కోసం యత్నిస్తోంది

టీజీ వెంకటేశ్‌ హైదరాబాద్‌: వైఎస్‌ ఒక్కసారి మరణిస్తే… జగన్‌ మీడియా ఆయన్ను పదే పదే చంపి ఓట్ల సానుభూతి పొందే యత్నం చేస్తోందని మంత్రి టీజీ వెంకటేశ్‌ …

ఇంద్రకీలాద్రిపై కోటి కుంకుమార్చన ప్రారంభం

విజయవాడ: లోక కల్యాణార్థం బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో చేపట్టిన కోటి కుంకుమార్చన ఘనంగా ప్రారంభమైంది. దేవస్థానానికి చెందిన పండితులతోపాటు రుత్వికుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి …

తాజావార్తలు