హైదరాబాద్

గిలానీపై అనర్హత వేటు వేసిన పాక్‌ సుప్రీంకోర్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి యూసఫ్‌ రజా గిలానీపై ఆదేశ అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటువేసింది. ఈకేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు …

మద్యం సిండికేట్ల కేసులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే  చెన్నకేశవరెడ్డి  మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్‌రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

ఉమేశ్‌కుమార్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐసీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులు అందుబాటులో లేనందున క్రమశిక్షణ చర్యకింద ఉమేశ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

రూ. 2 కోట్లకు పెంచేందుకు సీఎం అంగీకారం

హైదరాబాద్‌: రూ. కోటిగా ఉన్న పాత్రికేయ మూలనిధిని రూ. 2 కోట్లకు  పెంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  అంగీకరించారు. ఈరోజు ఆయన సమాచార పౌరసంబంధాల శాఖపై సమీక్ష జరిపారు. …

ప్రణబ్‌కు ఓటు వేయ్యాద్దు

అన్ని ఓయులో టీ కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌ : తెలంగాణ టీ- కాంగ్రెస్‌ నేతలపై తెలంగాణ ఓమూ విద్యార్థులు మరోసారి నిప్పులు చెరిగారు. ఈ రోజు ఉస్మానియా …

24 గంటల్లో నమోదైనవర్షపాతం

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటలుగా పలు చోట్ల వర్సాలు కురుస్తూనే ఉన్నాయి.వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షాపాతాన్ని …

జీ 20 ఎజెండా సవరించాలి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌

మెక్సికో: ఐరోపా ఆర్థిక స్థీరీకరణపై మెక్సికో వేదికగా జరుగుతున్న జీ 20 దేశాల సదస్సులో అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి మందబమనంపై భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. …

మద్యాన్ని ప్రభుత్వానికి ఆదాయవనరుగా చూడరాదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం పేరుతో పేదవాళ్ల రక్తం తాగుతున్నారుని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు.రాష్ట్రన్ని మధ్యప్రదేశ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన …

బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్‌: బోనాల పండుగ సమీపిస్తున్నా నేపథ్యంలో  మంత్రులు పండుగ  ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.అసెంబ్లీ ఆవరణలోని జూబిలీ హాల్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గీతారెడ్డి, …

ఆర్టీసీ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉంది.

వరంగల్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ అన్నారు. ప్రయాణీకులకు మెరుగైనా సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామన్నారు ఈ …

తాజావార్తలు