హైదరాబాద్

అత్యాచారానికి యత్నించిన ఖా’కీచకుల’ అరెస్టు

తిరుపతి, జూలై 6 (జనంసాక్షి): చిత్తూరు జిల్లా కలికిరిలో గురువారం తెల్లవారుజామున ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఖాకీచకులను పోలీసులు అరెస్టు చేశారు. …

సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి : పిఎసి

– ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతల అసంతృప్తి హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కల్వకుర్తి, పులిచింతల సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ స్థాయి అవినీతి జరిగినట్లు ప్రజా పద్దుల కమిటీ …

వైఎస్‌ నీడ సూరీడు ఏం చేస్తున్నారు?

హైదరబాద్‌, జూలై 6 (జనంసాక్షి): ఒకప్పుడు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడు ఒక వెలుగు వెలిగారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడికి పెద్ద ఇమేజే …

నాందేడ్‌ ఎస్‌పీని ప్రశ్నించిన సీఐడీ?

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ ఫోన్‌కాల్స్‌ వివరాలు బహిర్గతమైన వ్యవహారానికి సంబంధించి నాందేడ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ను రాష్ట్రం నేర …

వింబుల్డన్‌ ఫైనల్‌ ముర్రే

లండన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆండ్రే ముర్రే ఫైనల్‌కు చేరు కున్నాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సొంగా పై 6-3, 6-4, 3-6, 7-5 సెట్ల తేడాతో …

సీఎన్‌జీ ధర పెంపు

ఢిల్లీ : సీఎన్‌జీ ధరను రూ. 2.90 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన …

మెట్టుగూడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పు

హైదరాబాద్‌: మెట్టుగూడ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 7 నుంచి 9 వరకూ ఆ మార్గంలో పలు రైళ్ల రాక పోకల్లో మార్పులు …

వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీన్‌లో పేన్‌ జోడి

లండన్‌: వింబుల్డన్‌-2012 టోర్ని మిక్స్‌డ్‌ విభాగంలో లియాండర్‌ ఫేస్‌, ఎలెనా వెస్నియా జోడీ సెమీస్‌ లోకి ప్రవేశించారు. పాల్‌ హాన్లే, అల్లా కుద్రియత్సెనా జంట పై 6-2, …

విమాన సర్వీస్‌లకు అంతరాయం

ఢిల్లీ:భారీ వర్షం కారణంగా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. 4 విమాన సర్వీసులను రద్దు చేయగా మరో 6 విమానాలను అధికారులు దారి మళ్లించారు. …

బీసీ బాలికల వసతిగృహంలో విద్యుతాఘాతం..

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడులోని బీసీ బాలికల వసతిగృహంలో విద్యుతాఘాతం సంభవించింది. దీంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలుకాగా సామాన్లు దగ్దం అయ్యాయి.