హైదరాబాద్

అఖిల భారత మహిళ సంఘం ధర్నా

హైదరాబాద్‌:అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆద్వర్యంలో నాంపల్లి ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆందోలన నిర్వహిస్తున్నారు.

కుకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరబాద్‌:కుట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారి అగ్ని ప్రమాదం జరిగింది.గత నెల రోజులగా మెట్రో సమిపంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్‌లో ఈ ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ఎగ్జిబిషన్‌లోని …

మైనారిటీ ఉప కోటా పై స్టే అభ్యర్ధనను తోసి పుచ్చిన సుప్రీం

ఢిల్లీ : మైనారిటీల ఉప కోటా పై కేంద్ర ప్రభుత్వ స్టే అభ్యర్థనను సుప్రీ కోర్టు తోసి పుచ్చింది. మైనారిటీ లకు ఉప కోట పై ఆంధ్ర …

అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్ర పేలుడు

నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.

ప్రెస్‌ క్లబ్‌లో వేదిక భేటీ

హైదరాబాద్‌: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్‌ కర్తవ్యాలు పై చర్చంచారు.

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.గత నెలరోజులుగా ఇక్కడి మెట్రో సమీపంలో ఎగ్జిబిషన్‌ కొనసాగుతోంది.ఈ ఉదయం మన్సిపల్‌ సిబ్బంది చెత్త తగలబెడుతుండగా …

బహిరంగ సభ

హైదరాబాద్‌: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్‌,కిరణ్‌ బేడి హాజరుకానున్నారు.

చెదురుమదురు ఘటనల మినహా..

చెదురుమదురు ఘటనల మినహా.. హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలతోపాటు నెల్లూరు లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు …

రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 16న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల …

రాష్ట్రపతి ఎన్నికకు నోటిపికేషన్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు ఈ రోజు సాయంత్రం ఉన్నికల కమీషన్‌ నోటిఫికేసన్‌ వెలువడే అవాకాశం ఉంది. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎవరన్నది ఇంకా కరారు కాలేదు.

తాజావార్తలు