హైదరాబాద్ : రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎన్నికల ప్రచారం సాఫీగా సాగిందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ …
కైరో : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ముబారక్ ఆస్పత్రిలో చేర్పించిన వారం రోజుల తర్వాత …
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు వస్తాయని కేంద్ర మంత్రి వాయలార్ రవి తెలిపారు.ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు ఉండదని …
హైదరాబాద్: అమీర్పేట మైత్రివనం సమీపంలో ఈ రోజు యాక్సెల్ ప్రైవేటు యాడ్ ఏజెన్సీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయంలో మంటలు చెలరేగాయి.ఈ …
హైదరాబాద్ : బీజేపీ పరకాలలో తెలంగావాదుల ఓట్లు చీల్చడానికే పోటీ చేస్తున్నదని టీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ శనివారం వరంగల్లో …
హైదరాబాద్ : వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉప …
హైదరాబాద్:రాజధానికి సమీపంలోని మల్కాపూర్లో చేనేత జౌళి పార్కులో పరిస్ధితుల పరిశీలనకు పరిశ్రమలశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ పార్కు అభివృద్ధికి నోచుకోవడం లేదని,నిర్లక్ష్యం వల్ల యూనిట్లు మూతపడుతున్నా …
గుంటూరు: వెల్దుర్తి మండలంలోని మందాదిలో ఈ రోజు డబ్బు పంచుతున్న వైకాపాకి చెందిన నలుగురిని అదుపులోకి పోలిసులు తీసుకుని వారి నుండి 50 వేల రూపాయాలను స్వాదిన& …