హైదరాబాద్
ఓటర్లను ప్రభావితం చేస్తూన్న సూక్ష్మపరిశీలకుల అరెస్ట్
ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారిచేసారు.
రాజంపేటలో డబ్బులు పంచుతున్న వైకాపా నేతల అరేస్ట్
కడప: రాజంపేటలో ఓటర్లు డబ్బులు పంచుతున్న వైకాపా నేతలు జానకి రామయ్య, సుబ్బారెడ్డి పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
పరకాలలో తోలి మూడుగంటల్లో 10శాతం మాత్రమే
వరంగల్: వరంగల్ జిల్లా పరకాలలో 10.56శాతం మాత్రమే నమోదయింది. తిరుపతి22శాతం పాయకరావుపూటలో 23శాతం, నరసన్నపేటలో 28.6 శాలం పోలింగ్ నమోదయింది.
తాజావార్తలు
- ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు పాతర
- బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
- మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదుకుంటాడనే ఆశతో పేందూర్ సుభద్రి బాయి ఎదురుచూపులు
- కరీంనగర్ బస్టాండ్లో బాలుడు అదృశ్యం
- చెట్లను నరకొద్దు పచ్చదనాన్ని పెంచండి అడవి శాఖ అధికారి రహిమోన్ బట్
- ఎండు గంజాయి పట్టివేత
- గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్
- జనంసాక్షి 🔥🔥ప్లాస్ ఫ్లాష్ 🔥🔥
- నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
- ఉప్పల్ లో స్కైవాక్ లిఫ్ట్లో సాంకేతిక లోపం.. గంటలపాటు బందీగా యువకుడు
- మరిన్ని వార్తలు




