హైదరాబాద్
దళ కమాండర్ను నరికి చంపిన దుండగులు
ఖమ్మం: ఇల్లందులోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో నడిరోడ్డుపై మావోయిస్ట్ మాజి దలకమాండర్ను నరసింహనువేట కోడవల్లతో నరికి చంపినారు సంఘటన స్థలనికి పోలిసులు చేరుకుని విచారిస్తున్నారు.
అఖిల భారత మహిళ సంఘం ధర్నా
హైదరాబాద్:అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆద్వర్యంలో నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆందోలన నిర్వహిస్తున్నారు.
అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్ర పేలుడు
నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
- ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు పాతర
- బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
- మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదుకుంటాడనే ఆశతో పేందూర్ సుభద్రి బాయి ఎదురుచూపులు
- కరీంనగర్ బస్టాండ్లో బాలుడు అదృశ్యం
- చెట్లను నరకొద్దు పచ్చదనాన్ని పెంచండి అడవి శాఖ అధికారి రహిమోన్ బట్
- ఎండు గంజాయి పట్టివేత
- గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్
- జనంసాక్షి 🔥🔥ప్లాస్ ఫ్లాష్ 🔥🔥
- నెల రోజులుగా వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
- ఉప్పల్ లో స్కైవాక్ లిఫ్ట్లో సాంకేతిక లోపం.. గంటలపాటు బందీగా యువకుడు
- మరిన్ని వార్తలు




