kamareddy\

మే 31న కావేరమ్మపేటలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం

జడ్చర్ల, మే 25 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మపేటలో వెలసిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీ (ఆదివారం) శ్రీవల్లి దేవసేన …

చీలపల్లి వరుస చోరీల కేసులను ఛేదించిన పోలీసులు

కోటి ముప్పై ఐదు లక్షల విలువైన బంగారం, వెండి వస్తువుల రికవరీ విశేషంగా కృషి చేసిన పోలీసు బృందాలకు రివార్డులు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు   …

జడ్చర్లలో గాలివాన బీభత్సం

మారిన వాతావరణం, తీవ్ర నష్టం జడ్చర్ల, మే 24 (జనంసాక్షి):  ఆదివారం సాయంత్రం జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం సుమారు 5 గంటల …

అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రూ. 99.55 కోట్లతో ఆధ్యాత్మిక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన శ్రీ లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో సీఎం, మంత్రుల ప్రత్యేక పూజలు జడ్చర్ల, మే 23 (జనంసాక్షి): యాదగిరిగుట్ట …

మీనా టిఫిన్ సెంటర్లో గృహ సిలిండర్ల వాడకం

ఆర్మూర్,మే 23(జనంసాక్షి): సామాన్యుడికి కొరతగా లభిస్తున్న గృహ సిలిండర్లు టిఫిన్ సెంటర్లు,హోటళ్లు,రెస్టారెంట్లలో అవే సిలిండర్లు దర్శనమిస్తున్నాయి.గృహ అవసరాల కోసం కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను టిఫిన్ సెంటర్లు,హోటళ్లలో వాడటాన్ని …

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

  యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.ఎంసీఆర్ హెచ్ ఆర్ డి నుంచి యాదగిరి గుట్ట బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ …

అక్రమ ఇసుక రవాణా విషయాన్ని బయటపెట్టిందనే కక్షతో మహిళపై దాడి యత్నం

పర్వతగిరి మే 21: (జనం సాక్షి): పర్వతగిరి మండలం అన్నారం దూషితాండ గ్రామంలో ఓ మహిళపై దాడి యత్నం జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన …

మాడుగులపల్లిలో మైనర్ల చేతికి ట్రాక్టర్ స్టీరింగ్

మాడుగులపల్లి, మే 21( జనం సాక్షి): మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో నిబంధనలు పూర్తిగా పక్కనబెట్టారు. కనీస వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ బాలురు భారీ …

ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో పోలీసుల ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం

ఉప్పల్ మే 21 ( జనం సాక్షి ):ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “మీ సురక్ష – మీ భద్రతే మా …

సిసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయండి: మాజీ కౌన్సిలర్ బుక్క మహేష్

జడ్చర్ల, మే 20 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 2వ వార్డులో నిలిచిపోయిన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజల ఇబ్బందులను …