kamareddy\

నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ

కామారెడ్డి ప్రతినిధి పిబ్రవరి3 జనంసాక్షి; నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ గారి నేతృత్వంలో సెక్రటేరియట్ ను పర్యవేక్షించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్తుండగా వారిని … వివరాలు

నాటు తుపాకీ పేలి వేటగాడు మృతి

మాచారెడ్డి జనవరి19 జనంసాక్షి; ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి వన్యప్రాణి వేటగాడు మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమరిపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సోమారిపేట గ్రామపంచాయతీ పరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన రావుజీ (35) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. రావుజీ‌తో పాటు అతని అన్న రాంరెడ్డి, ఆశిరెడ్డి … వివరాలు

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితరాణా

కామారెడ్డి ప్రతినిధి నవంబర్15 (జనంసాక్షి) రెండు పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితరాణా పరిశీలించారు. పాత రాజంపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని చూశారు. జనవరి 1,2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామంలో … వివరాలు

మునుగోడులో తెరాస గెలుపు

బిచ్కుంద తెరాస పార్టీ శ్రేణుల సంబరాలు బిచ్కుంద నవంబర్ 06 (జనంసాక్షి) మునుగోడు ఉపఎన్నికలో అధికార పక్షం ముందంజలో కొనసాగుతోంది. దీనితో గెలుపు ఖాయమని ఫిక్స్ అయిన తెరాస పార్టీ శ్రేణులు, బిచ్కుంద, మద్నూర్ కొడప్గల్ పాటు దేవాడ, సీతారాంపల్లి, వాజిద్నగర్ తదితర గ్రామాలలో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. సంబరాల్లో నాల్చర్ బాలు, మల్లికార్జున్ … వివరాలు

ఒకరి దారుణంగా హత్య

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మ మల్లయ్య (48) ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పాల్వంచ మర్రి వద్ద గల వైన్ షాప్ సమీపంలో ఈ హత్య జరిగింది. నిమ్మ మల్లయ్యతో పాటు వరుసకు సోదరుడైన … వివరాలు

జాతీయ స్థాయి శిబిరానికి బిచ్కుంద విద్యార్థిని ఎంపిక

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీ జెడ్ సి తృతీయ సవంత్సరము చదువుతున్న మౌళిష్క అనే విద్యార్థిని 2022- 2023 నకు తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించబడే అడ్వెంచర్ క్యాంపుకు ఎన్నిక కావడం జరిగిందని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రముఖర్జి ఒక ప్రకటనలో … వివరాలు

*పశువులకు వ్యాధి నివారణ టీకాలు!

లింగంపేట్ మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగిందని పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. గురువారం గ్రామంలోని 785 పశువులకు వ్యాధి నిరోదిక టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు.పశువులకు ముద్ద చర్మ వ్యాధి రాకుండా వ్యాధి నివారణ టీకాలు పశువులకు ఇప్పివ్వాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ … వివరాలు

జుక్కల్ లో ఘనంగా ఎంపి జన్మదిన వేడుకలు

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జహీరాబాద్ ఎంపి బిబిపాటిల్ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్ నాగల్ గిద్దే శివానంద్, మాజి ఎంపిపి బస్వంత్ రావ్ శెట్కార్, ప్రతిభ విద్యానికేతన్ (జుక్కల్) … వివరాలు

ప్రభాకర్ రెడ్డి గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి

సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్21కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తేనే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం వట్టిపెళ్లి ,బట్టుపల్లి గ్రామాల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లులు … వివరాలు

అక్రమ మట్టి తరలింపు పై అధికారుల కొరడా – నాలుగు టిప్పర్లు జెసిబి సీజ్

రుద్రంగి సెప్టెంబర్ 28 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 428 ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న దానిపై అధికారులు కొరడా జులిపించరు.తాసిల్దార్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 428 ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ కాంట్రాక్టర్ అక్రమంగా ఇలాంటి అనుమతులు లేకుండా మట్టిని … వివరాలు