జిల్లా వార్తలు

ఏసీబి వలలో ఆర్‌ఐ, విఆర్‌వో…

సీజ్‌ చేసిన గ్యాస్‌ సిలిండర్‌లను విడుదల చేసేందుకు గ్యాస్‌ఏజన్సీ వద్ద నుండి లంచం తీసుకుంటూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాల్వశ్రీరాంపూర్‌ ఆర్‌ఐ తిరుపతి, మల్యాల విఆర్‌వో రమేశ్‌లు …

మూడునెలల గరిష్టానికి సెన్సెక్స్‌

ముంబయి:బ్యాంకు,ఎఫ్‌ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్‌ సూచీ మూడునెలల గరిష్టానికి చేరింది.సెన్సెక్స్‌ 75.86 పాయింట్ల లాభంతో 17538.67వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 24.75 పాయింట్ల ఆదిక్యంతో 5327.30వద్ద ముగిశాయి.సిప్లాఐసీఐసీఐ …

జగన్‌పార్టీ అన్యాయాలు ప్రధానికి తెలియజేస్తాం: లగడపాటి

న్యూఢిల్లీ: జగన్‌ పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలియజేప్తామని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. కొడుకు మీద ప్రేమతోనే వైఎస్‌ విజయమ్మ ఢిల్లీ …

శ్రీలంకకు వైమానిక శిక్షణపై జయ అభ్యంతరం

చెన్నై:చెన్నై నగర సమీపంలోని తాంబరం భారత వాయసేవా కేంద్రంలో శ్రీలంక వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడంపై తమిళ ముఖ్యమంత్రి జయలలిత మండిపడ్డారు.ఈ కార్యక్రమాన్ని వెంటనే రద్దుచేసి శ్రీలంక …

జుందాల్‌కు 15రోజుల పోలీసు కస్టడీ

న్యూఢిల్లీ:ముంబయి దాడులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న జూబుద్దీన్‌ అన్సారీ ఆలియాస్‌ అబు జుందాల్‌ లీసు కస్టడీని మరో 15 రోజులు పొడిగిస్తూ ఇస్తూ తీస్‌హజారీ న్యాయస్ధానం ఆదేశాలు …

అక్రమార్కులపై చర్యలెందుకు తీసుకోలేదు?

హైదరాబాద్‌:ప్రజాపద్దుల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న,అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజాపద్దుల సంఘం ప్రశ్నించింది.శాసనసభ కమిటీ óహలులో …

రాడో గడియారాల షోరూమ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌కి చెందిన గడియారాల కంపనీ రాడో నగరంలోని జూబ్లీహీల్స్‌లో ఈ రోజును రెండో షోరూమ్‌ను ప్రారంభించింది. నటి, రాడో కంపనీ బ్రాండ్‌ అంబాసడర్‌ లీసారే ఈ …

భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై యూకే విశ్వవిద్యాలయం పాఠాలు

హైదరాబాద్‌:భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై యూకేకు చెందిన లీడ్స్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిదాలయం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు పాఠాలు బోదించనుంది.సంప్రదాయ కోర్సుల పట్ల భారతీయ యువతను ప్రొత్సహించేందుకుగాను లీడ్స్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిద్యాలయం …

ఆర్టీఏ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్‌

హైదరాబాద్‌:నగరంలో నాగోల్‌లో ఉన్న ఆర్టీఏ కార్యాలయాన్ని ఆర్టీఏ కొత్త కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.ట్రాక్‌ల పనితీరు,వాటి స్థితిగతులను,కార్యాలయ సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు.ప్రజలకు మెరుగైన సేవటు …

ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీలు, కౌన్సిలింగ్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు రాష్ట్ర మంత్రి శైలజనాథ్‌ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలులో మరింత స్పష్టత కోసం …