జిల్లా వార్తలు

రైతాంగాన్ని ఆదుకోండి

శరద్‌ పవార్‌కు విజయమ్మ వినతి న్యూఢిల్లీ,జూలై 5 (జనంసాక్షి): తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్‌ …

రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు

హైదరాబాద్‌: అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు ఛైర్మన్‌గా కార్మిక శౄఖమంత్రి, సభ్యకార్యదర్శిగా …

మహిళల ఫైనల్స్‌లో రద్వాన్‌స్కా

వింబుల్డన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో పోలండ్‌ క్రీడాకారిణి రద్వాన్‌స్కా ఫైనల్స్‌లో ప్రవేశించింది. సెమీ ఫైనల్స్‌లో ఆమె జర్మనీకి చెందిన కెర్బర్‌పై 6-3, 6-4తేడాతో విజయం సాధించింది.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతికి అనుమతి

హైదరాబాద్‌: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి నిర్వహిచేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో 8వ తరగతి ప్రారంభించాలంఒటే 40లేదా అంతకన్నా ఎక్కువ మంది విద్యార్థులుండాలి. …

కందకంలో పురాతన విగ్రహాలు

వేలురు: వేలూరులో పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎండల కారణంగా స్థానిక కోట చుట్టూ ఉన్న కందకంలో నీరు కొద్ది రోజులుగా ఇంకిపోతుంది. బుధవారం సాయంత్రం …

మూడోసారి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌: లైసెన్స్‌లు జారీ కాని మద్యం దుకాణాలకు ప్రభుత్వం మరకోమారు దరఖాస్తులను అహ్వానించింది. ఇప్పటీకీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో 679 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు పజారీ చేయలేదు. …

అధ్యయన కేంద్రపోషకులుగా అమితాబ్‌, కరణ్‌సింగ్‌

లండన్‌: ఇక్కడి ఆక్స్‌ఫర్డ్‌ హిందూ అధ్యయన కేంద్రం పోషకులుగా బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షులుడ, భారత పార్లమెంటు సభ్యుడు కరణ్‌సింగ్‌లు …

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 (జనంసాక్షి): మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు …

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

మంత్రి పాలడుగు వెంకటరావు హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పాలడుగు వెంకటరావు కోరారు. గురువారం ఆయన సిఎల్‌పి …

మొక్కుబడిగా సమావేశాలు వద్దు

తెలంగాణపై నాన్చుడుధోరణి తగదు – సీపీఐ నేత జి. మల్లేశ్‌ హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): రాష్ట్ర శాసనసభ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించి ప్రజాసమస్యలన్నింటిపై చర్చించాలని …