జిల్లా వార్తలు

పేదలకు పాఠశాలల్లో 25 శాతం సీట్లుమంత్రి శైలజానాధ్‌

హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా విధి, విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి శైలజానాథ్‌ తెలిపారు. విద్యాశాఖ చేపడుతున్న …

పాల్వాయికి రాహుల్‌ గాంధీ

నో అపాయింట్‌మెంట్‌ ఇదో రకమైన అవమానం న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డిని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి …

‘బాబ్రి’ కూల్చివేతలో … పీవీ పరోక్ష హస్తం

ఆ సమయంలో పీవీ పూజల్లో నిమగ్నమయ్యాడు కూల్చి వేత పూర్తయ్యాకే మసీదు కూల్చారని తెలిసాకే పూజవిరమించాడు ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ ఆత్మకథలో సంచలన ఆరోపణ న్యూఢిల్లీ, …

తెలంగాణ ఇచ్చేయండి !

నాకేం అభ్యంతరం లేదు : కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రత్యేక తెలంగాణ ఇవ్వ డం వల్ల తనకేం …

అధ్యయన కేంద్రపోషకులుగా అమితాబ్‌, కరణ్‌సింగ్‌

లండన్‌: ఇక్కడి ఆక్స్‌ఫర్డ్‌ హిందూ అధ్యయన కేంద్రం పోషకులుగా బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షులుడ, భారత పార్లమెంటు సభ్యుడు కరణ్‌సింగ్‌లు …

విద్యుత్‌ ఛార్జీలతో దగా: రాఘవులు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్ధల రెగ్యూలేటరీ కమిషన్లు వాస్తవాలను దాచిపెట్టి వినియోగదారులను దగా చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు …

విద్యుత్‌ ఛార్జీలతో దగా. రాఘవులు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్ధల రెగ్యూలేటరీ కమిషన్లు వాస్తవాలను దాచిపెట్టి వినియోగదారులను దగా చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు …

యాదగిరి కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్‌

హైదరాబాద్‌: ‘గాలి’ బెయిల్‌ కుంభకోణంలో కస్టడీలో ఉన్న రౌడీషిటర్‌ యాదగిరిరావును కస్టడీకి ఆవ్వాలని కోరుతూ అవినీతి అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో …

తప్పుల వల్ల ఎంసీఐ అనుమతి రాలేదు

హైదరాబాద్‌: చిన్నచిన్న తప్పువల్లనే కాకతీయ,గాంధీ వైద్యకళాశాలల్లో సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి రాలేదని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసీఐ వైఖరి పై కేంద్రమంత్రి ఆజాద్‌తో సీఎం …

మూడు నెలల గరిష్టానికి సెన్స్‌క్స్‌

మంబయి: బ్యాంకు,ఎఫ్‌ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్‌ సూచీ మూడు నెలల గరిష్టానికి చేరింది. సెన్స్‌క్స్‌ 75.86 పాయింట్ల లాభంతో 17538.67 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ 24.75పాయింట్ల …