జిల్లా వార్తలు

పారిశుద్ధ్య కార్మికుల ఘర్షణ, నలుగురికి గాయాలు

నిజామాబాద్‌ : నగరంలోని శివాజీనగర్‌లో పారిశుద్ద్య కార్మికుల మధ్య ఈ రోజు రాత్రి తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడిచేసుకున్నారు. …

కోస్తాంధ్రాలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌ : రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వం  ఆయా …

పుట్టపర్తిలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు

పుట్టపర్తి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం సాయికుల్వంత్‌ మందిరంలో సాయివిద్యాసంస్థల విద్యార్థులు గురువందనం, సంగిత కచేరితో వేడుకలను ప్రారంభించారు. అనంతరం …

ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీ నియామకంపై క్యాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ పిటిషన్‌ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ …

సీఎంను కలిసిన సినీ నిర్మాతలు

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు వినోదపు పన్ను రాయితీ కల్పించాలని కోరుతూ సినీ నిర్మాతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కోరారు. చిరంజివి నేతృత్వంలో నిర్మాతలు డి.సురేష్‌బాబు, అల్లుఅరవింద్‌, కె.ఎస్‌. …

పట్టాలెక్కనున్న కొత్త రైళ్లు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నాలుగు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు నడిచే ఈరైళ్లను ఈనెల 6న స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులు …

నేడు మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి విశ్లేషణ. భవిష్యత్‌ కార్యాచరణ నిమిత్తం ఏర్పాటైన 10మంది మంత్రుల కమిటీ ఈరోజు మరోమారు సమావేశం కానుంది. ఈ సమావేశం ఆర్థికమంత్రి …

తెలంగాణా పై ఏకభిప్రాయ సాధనకు కృషి చేయాలి : శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌ : తెలంగాణా రాష్ట్ర సాధనకు సంబంధించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణా పై పార్టీ అధిష్ఠానంపై …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:  బెయిల్‌ మంజూర్‌ చేస్తే జగన్‌ సాక్ష్యాలను తారుమారు చేయగలరని సీబీఐ వాదనతో ఏకీభవించిన హైకోర్టు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు. దర్యాప్తు సంస్థకు సహకరిస్తానన్న …

ప్రణబ్‌, సంగ్మా నామినేషన్లు సక్రమం

న్యూఢిల్లీ, జూలై 3 : విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన పిఎ సంగ్మా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్లను …