జిల్లా వార్తలు

తోటి ఖైదీలపై మరో ఖైదీ దాడి: ఒకరు మృతి

హైదరాబాద్‌ : చర్లపల్లి జైలులో మంగళవారం అర్థరాత్రి ఓఖైదీ వీరంగం సృష్టించాడు. దాసరి నర్సింహులు అనే ఖైదీలపై కత్తెరతో దాడి చేశాడు. ఈ దాడిలో వెంకటయ్య అనే …

300 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కర్నూలు : కర్నూలు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని కొలిమిగుండ్ల పాలాల్లో దాచిపెట్టిన 300 ఎర్రచందనం దుంగలను బుధవారం తెల్లవారుజామున స్వాధీనం …

భార్యను హత్యచేసిన భర్త

చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాచీపెంట్ల గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అమెను నాలుగురోజుల క్రితం తన భర్తే హతమార్చి ఓ …

ఢిల్లీలోనూ తప్పని కరెంటు కోతలు

ఢిల్లీ:ఓ పక్క ఉక్కపోత…మరో పక్క కరెంటు కోత…ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.నగరంలో పలుచోట్ల ఏకంగా 8,9 గంటలపాటు కరెంటు ఉండడంలేదు.ఆఖనిరి వీఐపీల నివాసాలుండే సెంట్రల్‌ ఢిల్లీ ప్రాంతంలోనూ …

అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

శ్రీకాకులం : ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈరోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి …

ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు

డీజీపీ నియామకంపై హైదరాబాద్‌:రాష్ట్ర డీజీపీ నియామకం పై క్యాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ స్వీకరించింది.ప్రభుత్వ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల …

రాజ్యంగ సంక్షోభం లేదు :కర్ణాటక గవర్నరు

బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం రాజ్యంగ సంక్షోభం ఏమీ నెలకొనలేదని గవర్నర్‌ హెచ్‌. ఆర్‌. భకధ్వాజ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలు ఉపసంహరణ గురుంచి …

డీఎంకే జైల్‌ భరో: కనిమొళి, స్టాలిన్‌, మారన్‌ అరెస్టు

చైన్నై: ఈ రోజు డీఎంకే తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జైల్‌ భరో కార్యక్రమంలో కనిమొళి, స్టాలిన్‌, దయానిధిమారస్‌లతో సహా పలువురు పార్టీ నేతలు అరెస్టయ్యారు. జయలలిత ప్రభుత్వం …

తాగునీటి ధరను సవరించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌:హైదరాబాద్‌ మురికివాడల్లో తాగునీటి ధర పెంపు పై హైకోర్టు ప్రజాప్రమోజన వ్యాజ్యం దాఖలైంది.వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తాగునీటి ధరను సవరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.రూ.7కే లీటరు …

ముంబయి జలమయం:ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

ముంబయి:నిన్నటినుంచి ఎడతేరపి లేకుండా కురుస్తున్న వానతో ముంబయినగరం జలమయమైంది.పలు లోతట్టు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది.దాంతో వాహనాల రాకపోకల తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి.లోకల్‌ రైళ్లు కూడా ఆలస్యంగా …