జిల్లా వార్తలు

నార్కో పరీక్షల అంశంపై వాదనలు పూర్తి, నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో నిందితులైన జగన్‌, విజయసాయి రెడ్డిలను నార్కో పరీక్ష నిర్వహించిలన్న సీబీఐ పిటిషన్‌ పై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై నిర్ణయాన్ని …

మైనర్ల్‌ను చంపి ఎన్‌కౌంటర్‌ అంటే ఎలా :కిశర్‌చంద్రదేవ్‌

ఢిల్లీ:ఛత్తీస్‌గఢ్‌ తరహ సంఘటనలు ఎక్కడ జరిగినా సమాజానికి మంచిదికాదని కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ అన్నారు.గిరిజనులను పొలీసులు,మావోయిస్టులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నైట్‌ విజన్‌ …

నేడు మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి విశ్లేషణ , భవిష్యత్‌ కార్యచరణ నిమిత్తం ఏర్పాటైన 10 మంది మంత్రుల కమిటీ ఈరోజు మారోమారు సమావేశం కానుంది. ఈ …

పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు : విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌ : పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వారు వీసీతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ …

మంత్రుల కమిటీ మరోమారు భేటీ

హైదరాబాద్‌:పార్టీపరిస్థితిపై విశ్లేషణ,భవిష్యత్‌ కార్యాచరణలపై చర్చల నిమిత్తం మంత్రుల కమిటీ నేడు మరో మారు బేటీ అయింది.ఆర్థిక మంత్రి ఆనం నారాయణరెడ్డి నివసంలో జరుగుతున్న సమావేశానికి కన్వీనర్‌ ధర్మాన …

ఈ నెల 6 నుంచి కొత్త రైళ్లు

సికింద్రాబాద్‌: ఈ నెల 6 నుంచి కొత్తగా నాలుగు రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. బెల్లంపెల్లి-హైదరాబాద్‌ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌, దర్బాంగా-సికింద్రాబాద్‌ల మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు …

చార్జిషీటు దాఖలు చేస్తాం:సీబీఐ

ముంబయి:ఆదర్శ కుంభకోణంలో ఇవాళ చార్జీషీటు దాఖలు చేస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.ఈ కుంభకోణంలో మహరాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై రెండు వారాల్లో స్పందించాలని హైకోర్టు రక్షణ శాఖను ఆదేశించింది.

కేర్‌ సెంటర్‌ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌:ఎల్‌బీనగరలోని పిల్లల సంరక్షణ కేంద్రంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది.చపాతి తినిసిస్తుండగా గొంతుకు అడ్డంపడి చిన్నారి అన్విత మరణించింది.చైతన్యపురి ఆర్కేపురానికి చెందిన రజని,లవకుమార్‌ దంపతులకు అన్విత ఏకైక సంతానం …

ఖాళీగా ఉన్న వర్శిటీ వీసీ పదవుల భర్తి :గవర్నర్‌

తిరుపతి:రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయ వీసీ పదవులను భర్తీ చేయనున్నట్లు గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు.శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర పరిస్థితులు బాగున్నాయని తిరుమలలో …

ఒలింపిక్‌ క్రీడలకు రక్షణగా క్షిపణి సాంకేతికత వినియోగం

లండన్‌:ఒలింపిక్స్‌కి రక్షణగా బ్రిటన్‌ క్షిపణి సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తోంది.విమానాల దాడుల్ని సమర్థంగా ఎదుర్కొనడానికి క్షిపణులను సిద్దంగా ఉంచుకోవాలని ఆ దేశ అంతర్గత భద్రతా వ్యవహరాల మంత్రిత్వశాఖ భావిస్తోంది.అందుకుగాను …