జిల్లా వార్తలు

యాసిడ్‌ విక్రయాల నియంత్రణపై అఫిడవిట్‌ దాఖలు చేయండి

న్యూఢిల్లీ: మహిళలపై దాడుల కోసం యాసిడ్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించకుండా నిరోధించడానికి వాటి విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయడానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కేంద్రాన్ని …

నేడు ఢిల్లీ వెళ్లనున్న బొత్స

హైదరాబాద్‌:పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు డీసీసీ అద్యక్షుల నియామకం రాష్ట్రపతి ఎన్నికల పొలీంగ్‌ సందర్బంగా తీసకోనున్న జాగ్రత్తల …

రాష్ట్రంలో వైభవంగా గురుపౌర్ణమి వేడుకులు

హైదరాబాద్‌:గురుపౌరమి పురస్కరించుకుని ఈరోజు షిరిడిసాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.హైదరాబాద్‌లోని పంజాగుట్ట దిల్‌సుక్‌నగర్‌ షిరిడిసాయి ఆలయాల్లో ఉదయం నుంచే పూజలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా బాబాకు అబిషేకాలు చేస్తున్నారు.సాయిబాబాకు అత్యంత …

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శినానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ …

ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌:ఉపాద్యాయుల బదిలీల కౌన్సిలింగ్‌ రోజు నుంచి ప్రారంభం కానుంది తొలుత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కౌన్సిలింగ్‌ మొదలవుతుంది.ఈనెల 4వ తేదీ 8 వరకు మిగిలిన కేటగిరిల వారికి కౌన్సిలింగ్‌ …

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రొణి

విశాఖపట్నం:చత్తీసగడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రొణి స్థిరంగా కొనసాగుతొంది.వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం చురుగ్గా మారిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.దీని వల్ల …

గ్రామీణ ఉపాది హమీ పథకం అమలులో మధ్యప్రదేశ్‌కు మొదటి స్థానం

భోపాల్‌:జాతీయ గ్రామీణ ఉపాది హమీ పథకం అమలులో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ముందంజలో ఉంది.ఈ పథకాన్ని బాగా అమలుచేస్తున్న 10 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ మొదటిస్థానాన్ని అక్రమించింది.కేంద్ర ప్రభుత్వ త్రైమాసిక …

చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఖైదీ పరారీ

హైదరాబాద్‌:పోలుసు వాహనంలో తరలిస్తుండగా ఓ ఖైదీ పరారయ్యాడు.చర్లపల్లి రైల్వేగేటు వద్ద సంఘటన చోటుచేసుకుంది.వెంకటేశ్వరరావు అనే ఖైదీని నిర్మల్‌ కోర్టు నుంచి చర్లపల్లి తీసుకొస్తుండగా వాహనంలో నుంచి దూకి …

లాభాలతో ప్రారంభమేన సెన్సేక్స్‌

ముంబాయి:దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది.సోమవారం నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పుంజుకుంది.ప్రారంభమైన తొలి ఏదు నిమిషాల్లోనే సెన్సెక్స్‌ 89 పాయింట్లకు పైగా …

థాయ్‌లాండ్‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి

బ్యాంకాక్‌:థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించినట్లు ఆ దేశ పోలీసు అదికారులు ప్రకటించారు.పర్యాటకులకు ప్రసిద్ది చెందిన బ్యాంకాక్‌నుంచి టూరిస్టులతో ఒక బస్సు కో …