జిల్లా వార్తలు
డ్రగ్ చరస్ను అమ్మేందుకు యత్నించిన విద్యార్ధుల అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్లో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2లక్షల విలువైన చరస్ను అమ్మెందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
మావోయిస్టు డంప్ లభ్యం
హైదరాబాద్: మావోయిస్టు డంప్ మంచాల మండలం పటేల్ చెరువు తండాల్లో లభ్యమైంది. ఈ డంప్లో 900జిలెటిన్ స్టిక్స్, ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబాయి: ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 31పాయింట్ల నష్టంతో 17398 వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ 0.30పాయింట్ల నష్టంతో 5278వద్ద నిఫ్టీ ముగిశాయి.
తాజావార్తలు
- అమ్మ, చెల్లి పై ఆస్తుల కోసమే కోర్టులో జగన్ పిటిషన్..
- సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం
- ‘దానా’ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!
- తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క
- ప్రతీ క్రికెటర్కూ అవకాశం రావాలనే రొటేషన్ పాలసీ : ఎంఎస్ ధోనీ
- అక్టోబరు 23 ప్రభాస్ బర్త్డే.. ‘రెబల్స్టార్’ గురించి 23 ఆసక్తికర విశేషాలు..!
- పన్నూ హత్యకు కుట్ర కేసు లో భారత్ దర్యాప్తు పై అమెరికా సంతృప్తి
- పెట్రోల్ దాడి ఘటన.. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండ
- కమలా హారిస్.. డొనాల్డ్ ట్రంప్.. ఎవరు గెలిస్తే భారత్కు మేలు?
- దేశ డ్రోన్ రాజధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం
- మరిన్ని వార్తలు