జిల్లా వార్తలు

డెల్టాకు నీరిస్తే ఎవరి ప్రయోజనాలు దెబ్బతినవు

హైదరాబాద్‌: కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల వల్ల ఏ ప్రాంత ప్రయోజనాలు దెబ్బ తినవని ఆ జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్‌లు స్పష్టం చేశారు. …

డ్రగ్‌ చరస్‌ను అమ్మేందుకు యత్నించిన విద్యార్ధుల అరెస్టు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2లక్షల విలువైన చరస్‌ను అమ్మెందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

పొలంలో వజ్రం

తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లక్ష్మీతండాలో ఓ రైతుకు తన పొలంలో వజ్రం లభించింది. దానిని తెరవలికి చెందిన ఓ వ్యాపారికి రూ. 7లక్షలు, 10తులాల …

మావోయిస్టు డంప్‌ లభ్యం

హైదరాబాద్‌: మావోయిస్టు డంప్‌ మంచాల మండలం పటేల్‌ చెరువు తండాల్లో లభ్యమైంది. ఈ డంప్‌లో 900జిలెటిన్‌ స్టిక్స్‌, ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

జార్ఖండ్‌లో హత్యకు గురైన నెల్లూరు జిల్లా వాసి

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు జార్ఖండ్‌ హత్యకు గురయ్యారు. ఎ.ఎన్‌.పేట మండల కొండమీద కొండూరుకు చెందిన వెంకటేశ్వర్లనున జార్ఖండ్‌లోని పెండ్రపాలె వద్ద దుండగులు కాల్చివేశారు. గుత్తేదారు …

ఓపక్క వర్షాభావం…మరో పక్క వరదలు

ఢిల్లీ: ఓ పక్క ఉత్తర భారతమంతా రుతుపవనాల రాకకోసం నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. అక్కడ ఇంకా ఎండలు మండుతూనే ఉన్నాయి. రిజర్వాయర్లలో నీరు అడుగంటింది. వాస్తవానికి …

విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: విద్యుత్‌ కొరత అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీగా విద్యుత్‌ లోటు పెరిగిన నేపథ్యంలో విద్యుత్‌ …

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి: ఈరోజు భారతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 31పాయింట్ల నష్టంతో 17398 వద్ద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.30పాయింట్ల నష్టంతో 5278వద్ద నిఫ్టీ ముగిశాయి.

చిన్నారి కళ్లను దానం చేసిన తల్లిదండ్రులు

చీపురుపల్లి: కుమారుడు చనిపోయి పుట్టెడుదు:ఖంలో ఉన్నా వారు సామాజిక బాధ్యత మరువలేదు. చనిపోయిన తమ ఏడాది కుమారుడు ప్రణీత్‌ కళ్లను వారు దానం చేశారు. జి.ఆగ్రహారం గ్రామానికి …

సీనియర్‌ సిటిజన్‌ లోక్‌ అదాలత్‌లో తొలిరోజు విచారణ

హైదరాబాద్‌: కన్నబ్డిల నుంచి జీవన భృతి కోరుతూ కేసులు వేసిన వృద్దులు ఎక్కువగా ఉన్నారని సీనియర్‌ సిటిజన్‌ లోక్‌ అదాలత్‌ అధ్యక్షులు జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి చెప్పారు. …

తాజావార్తలు