జిల్లా వార్తలు

కరుణానిధిని కలువనున్న ప్రణబ్‌ ముఖర్జి

చెన్నై:డీఎంకే అధినేత కరుణానిదిని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి కరుణానిది కలువనున్నారు.ఈరోజు ఆయన తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్నారు.కరుణతో సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నందున తనకు …

మంత్రుల రాజీనామాలను ఆమోదించేది లేదు: ఈశ్వరప్ప

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గీయులైన 9 మంది మంత్రులు చేసిన రాజీనామాలను ఆమోదించేది లేదని కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేఎన్‌ ఈశ్వరప్ప తెలిపారు. దీనిపై …

నాగార్జున అగ్రికెమ్‌లోరియాక్టర్‌ పేలి ముగ్గురు కార్మికులు మృతి?

17మందికి గాయాలు..మరో నలుగురు కెజిహెచ్‌కు తరలింపు కొనసాగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం/హైదరాబాద్‌, జూన్‌ 30 : ఎచ్చర్ల మండలం చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్‌లో …

చీఫ్‌ సెక్రటరిగా బాధ్యతలు స్వీకరించిన మిన్నీ మాధ్యూ

హైదరాబాద్‌: మిన్నీ మాథ్యూ ఇప్పటి వరకు చీఫ్‌ సెక్రటరి పదవి చేపట్టిన వారిలో మిన్నీ మాథ్యూ రెండవ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన …

క్రికెటర్లపై బీసీసీఐ వేటు

ముంబయి:స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఐదుగురు క్రికెటర్లపై బీసీసీఐ నిషేదం విధించింది.టీపీ సుధీంద్రపై జీవిత కాల నిషేదం శలబ్‌ శ్రీవాస్తవపై ఐదేళ్లపాటు,మోనిష్‌ మిశ్రా,అమిత్‌ యాదవ్‌,అభినవ్‌ బాలిలపై ఏడాది పాటు …

రేపు హైదరాబాద్‌ రానున్న దాదా

హైదరాబాద్‌: యూపీఏ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రేపు హైదరాబాద్‌ రానున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహాల్‌ వెళ్లి …

రాజేంద్రనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు 4గురు మృతి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని అప్పా జంక్షన్‌ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

అమ్రాబాద్‌లో వాహనం ఢీకొని ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లోని విద్యుత్‌ ఉప కేంద్ర వద్ద వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.

విధుల్లో చేరిన ఫ్లయింగ్‌ ఆఫీసర్ల బృందం

హైదరాబాద్‌:భారత రక్షణ దళాల్లోకి మరో 216 మంది ఆఫీసర్ల బృందం ఈరోజు ఆధికారికంగా విధుల్లో చేరింది.హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్‌లు భారతీయ …

నేడు శ్రీపాండురంగస్వామి కళ్యాణం

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : శ్రీ పాండురంగస్వామి, రుక్మాబాయిల కళ్యాణ మహోత్సవం నేడు ఉదయం 11 గంటలకు విశాఖ నక్షత్రయుక్త కళ్యాణ లగ్న పుష్కరాంశమందు వైభవంగా …