జిల్లా వార్తలు

1,2 తేదీల్లో జోన్‌-1,3 లకు నీటి సరఫరా

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : మార్కాపురం పట్టణానికి దూపాడు నుండి నీరు సప్లైచేయు ప్రధానపైపులైన్‌కు ఏర్పడిన లీకులకు జరుగుతున్న మరమ్మతులు పూర్తికానందున జులై 1వ తేదీన …

అగ్రి కెమ్‌ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు

శ్రీకాకుళం: జిల్లాల్లోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నాగార్జున అగ్రి కెమ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఘటనలో 18 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు …

మ..నగర్‌ శవాల ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవహక్కుల కమిషన్‌

మ..నగర్‌:మ..నగర్‌లోని పెద్దచెరువు వద్ద వెలుగుచూసిన మృత దేహల ఘటనపై పత్రికల కధనాలను మానవహక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది.ఘటనపై జులై 12లోపు నివేదిక మానగర్‌జిల్లా కలెక్టర్‌,ఎస్పీ,వైద్యారోగ్యశాఖ అధికారులను హెచ్‌ఆర్సీ …

షిర్డీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అన్యాయం జరగదు.

హైదరాబార్‌: ఈరోజు మంత్రి శ్రీదర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ షిర్డీ బస్సు ప్రమాదంలో మృతుల బంధువులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని తెలిపారు. ప్రకటించిన పరిహారం కచ్చితంగా చెల్లించి …

భూతగదాల మధ్య ఒకరి మృతి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో శనివారం రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోడు భూమి కోసం కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి పెగడపల్లి గ్రామాల …

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం

బెంగళూరు:కర్టాకలో మళ్లీ రాజకీయ సంక్షోభానికి తెరలేచింది.యడ్యూరప్ప వర్గానికి చెందిన 9 మంది మంత్రులు,ఎంపీ రాజీనామా చేశారు.ముఖ్యమంత్రిని మార్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సదానందగౌడ్‌ ఈ …

అసోంను ముంచెత్తిన వరదలు

గౌహతి:వారం రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుసున్న వానలు ఆ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని 27 జిల్లాలో పూర్తిగా నీటిలో మునిగివున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో …

స్వీడన్‌నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయులు

హైదరాబాద్‌:ట్రావెల్స్‌ సంస్ధ మోసంతో స్వీడన్‌లో చిక్కుకుపొయిన భారతీయులు సురక్షితంగా అక్కడినుంచి తిరుగుప్రయాణమయ్యారు.ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రయాణీకులతో రాయబార కార్యాలయ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.సందర్శకులను పంపేందుకు అధికారులు అంగీకరించారు.దాంతో …

అది బూటకపు ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌: ఛత్తీస్‌గడ్‌ చితల్‌నార్‌, బీజాపూర్‌ ఆడవులలో ఈ నెల 28 న జరిగిన బూటకపు ఎన్‌కౌంటరేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఆదివాసీలను ఖాళీ చేయించడానికి ఈ …

రుణాలు పొందని వారికీ ఇవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 30 : బ్యాంకుల రుణ లక్ష్యంలో 25 శాతం బలహీన వర్గాలు, ఇంత వరకు రుణాలు పొందని రైతులకు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ …