జిల్లా వార్తలు

గాలి బెయిల్‌ కోసం రూ.10కోట్ల ఒప్పందం: చలపతిరావు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు కోసం రూ.10కోట్ల ఒప్పందం జరిగినట్లు మాజీ న్యాయమూర్తి చలపతిరావు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. గాలి బెయిల్‌ కోసం యాదగిరి …

రేపు పదోతరగతి, ఇంటర్‌ దూరవిద్య ఫలితాలు

హైదరాబాద్‌: పదోతరగతి ఇంటర్మీడియట్‌ దూరవిద్య వార్షిక ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలను ప్రాథమిక విద్యామంత్రి ఎస్‌.శైలజానాథ్‌ విడుదల చేస్తారు. స్కూల్‌ డ్రాపవుట్లకు విద్యనందించాలన్న ఉద్దేశంతో …

ప్రభుత్వ ఉద్యోగులకు తమిళ సర్కార్‌ వరాలు

చెన్నై:తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించింది.సీఎం జయలలలిత ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.వారికి ప్రస్తుతం ఆరోగ్య బీమా కింద ఇస్తోన్న మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచారు.ఉద్యోగులకు గృహ …

ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు, స్థానికులు

శ్రీకాకుళం: చిలకలపాలెంలో నాగార్జున అగ్రికెమ్‌లో మంటలు భారీగా చెలరేగి పలువురు గాయపడినారు. అయితే స్థానిక ఎచ్చెర్ల ఎమ్మెల్యే సంఘటన స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు చేదు అనుభవం …

చంచల్‌గూడ జైల్లో నిమ్మగడ్డను కలిసిన నాగార్జున

హైదరాబాద్‌: సినినటుడు యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్‌ కలిసాడు. నాకు మ్యాట్రిక్‌ ప్రసాద్‌  మంచి మిత్రుడని కాని ఆయన ఇలా ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు.  …

రేపు ఓపెన్‌ పది,ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌:ఓపెన్‌ స్కూల్‌ సొసైటి ఇటీవల నిర్వహించింన పది,ఇంటర్‌ పరీక్ష ఫలితాలను జూలై1న విడుదల కానున్నాయి.ఈ ఫలితాలను ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రాథవిక విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి …

భారత వాయునేన సామర్థ్యం పెంపు: బ్రౌన్‌

హైదరాబాద్‌: చైనా, పాకిస్తాన్‌లాంటి పొరుగుదేశాలను చూసి భారతీయ వాయుసేవ ఆధునీకరణ జరుగుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఎయిర్‌ చీఫ్‌మార్షల్‌ ఎన్‌.ఎ.కె.బ్రౌన్‌ స్పష్టంచేశారు. సామర్థ్యం పెంపు ప్రణాళికలో భాగంగానే …

1.96లక్షల మందికి ఉపాధి

హైదరాబాద్‌:ఇప్పటి వరకు రాజీవ్‌ యువ కిరణాల ద్వారా రాష్ట్రంలోని 1.96లక్షల మందికి లభ్ది చేకురిందని మంత్రి సునీతాలక్ష్మరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చే మూడు సంవత్సరాలల్లో 3.3 లక్షల …

బెజవాడ కనకదుర్గపై విజయనగర వాసుల డాక్యుమెంటరీ

విజయనగరం జూన్‌ 30 :’శ్రీ కనకదుర్గ మహత్యం’ పేరుతో విజయనగరానికి చెందిన ఎన్‌.వి.సింగకుమార్‌, ఎన్‌.వి.రంగరామానుజుల సోదరులు ఓ డాక్యుమెంటరీ సినిమా తీసి విజయవాడ శ్రీకనకదుర్గా దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ …

పొలీసు శాఖలో 30 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం పోలీసుశాఖలో భారీగా బదిలీలకు శ్రీకారం చుటింది.దాదాపు 30 మంది ఐపీఎస్‌ అధికారులను తబాదల చేయాలని నిర్ణయించింది.వీరిలో ఐజీ,డీఐజీ స్థాయి అధికారులు ఉన్నాయి.ఈ బదిలీల్లోనే తాజాగా …