జిల్లా వార్తలు

అవినీతి అంతానికి సురాజ్య ఉద్యమం: జేపీ

హైదరాబాద్‌: అధికార యంత్రాంగం పనిచేయకపోవడం వల్లే వారంలోనే ఉత్తరాంధ్రలో రెండు ప్రమాదాలు జరిగాయని లోక్‌సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విమర్శించారు. పారిశ్రామిక ప్రమదాల నివారణకోసం కమిటీ వేసి …

గాలి బెయిలు వ్యవహారం గుట్టువిప్పిన రవిచంద్ర

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు వ్యవహారంలో మరో కోణాన్ని పట్టాభి కుమారుడు రవిచంద్ర బయట పెట్టాడు. చలపతిరావు బేరం కంటే ముందే తమను రాష్ట్ర ఎన్నికల …

రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం

హైదరాబాద్‌: రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆలహాబాద్‌ బ్యాంకు ఛైర్మన్‌ జె.పి.దువా ప్రకటించారు. ప్రస్తుతం 18శాతానికి ఉన్న వ్యవసాయ రంగం వాటిని భవిష్యత్తులో పెంచుతామని …

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చైన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం …

నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

ఖమ్మం, జూన్‌ 30: రెండు సంవత్సరాలుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు లైసెన్స్‌ కాలపరిమితి శనివారంతో ముగిసింది. జులై ఒకటి నుంచి ప్రారంభించాల్సిన దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల …

ఎసిబి మళ్లీ దూకుడు

ఖమ్మం, జూన్‌ 30 : మద్యం దుకాణాలకు 30వ తేదీతో పాత లైసెన్స్‌ గడువు ముగియడంతో కొత్త లైసెన్సులు కేటాయించేందుకు లాటరీ పద్ధతిన ఎక్సైజ్‌ శాఖ పూర్తి …

వసతిగృహం విద్యార్థులకు ఉపకార వేతనాలు

ఖమ్మం, జూన్‌ 30 : సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ) వసతిగృహాల్లో చదువుకునే 9,10 తరగతి విద్యార్థులకు కేంద్రప్రభుత్వం నూతనంగా ఉపకార వేతన పథకాన్ని ప్రవేశపెట్టిందని అశ్వరావుపేట …

పోటెత్తిన ఆలయాలు!

కరీంనగర్‌, జూన్‌ 30: తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని కాళేశ్వరం, ముక్తేశ్వరాలయం, ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయాలు శనివారంనాడు భక్తులతో పోటెత్తాయి. లక్షలాది మంది భక్తులు గోదావరిలో …

వెబ్‌సైట్లో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పరీక్ష హాల్‌ టికెట్లు

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ ఉద్యోగాల నియామక రాతపరీక్ష హాల్‌ టికెట్లను అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చి అధికారులు తెలిపారు. జులై 8న జరిగే రాత …

నిబంధనల ప్రకారమే డెల్టాకు నీరు

హైదరాబాద్‌: నిబంధనల ప్రకారమే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ఆయన నేతలను కోరారు. …