జిల్లా వార్తలు

ఒకటవ తరగతి విద్యార్థి మృతి

విశాఖపట్నం: శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు భారీగా వీచటంతో స్థానిక నాతయ్యపాలెంలోని స్థానిక సోలమన్‌ పాఠశాల పాకా కూలి ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడికక్కడే మృతి …

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌:  నగరంలో ఈరోజు సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. వర్షం కురియడంతో నగరవాసులకు కాస్త చల్లబడినట్లైంది. రాగల 24గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు …

మద్యం విధానంపై పూర్తి వివరాలు పరిశీలించాకే తీర్పు

హైదరాబాద్‌:ప్రభుత్వం అములుచేస్తున్న నూతన మద్య విధానంపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.ప్రస్తుతం ఈ విధానాన్ని నిలిపి వేయాలంటూ దాఖలైన పిటిషిన్‌పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు …

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శక్రవారం భారీ లాభాలను నమోదు చేశాయి. విదేశీ నిధుల ప్రవాహంతో సెన్స్‌క్స్‌ 410 పాయింట్ల లాభపడి రెండు నెలల గరిష్ట స్థాయికి చేరి …

రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం

హైదరాబాద్‌: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం తెలిపింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ఇతర ప్రతిపాదనలకు తాము అంగీకరించబోమని …

తెలంగాణ పై అతి త్వరలో నిర్ణయం : చిదంబరం

ఢిల్లీ:తెలంగాణపై వీలైనంత త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు.3325 మంది ఐపీఎస్‌ అదికారులు తమ అస్తులను ప్రకటించారని,ఇంకా 500 మంది ఐపీఎస్‌ అధికారులు …

మృతదేహాలను పరిశీలించిన జిల్లావైద్యాధికారి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని పెద్దచెరువులో బయటపడిన మృతదేహాలను జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. ఘటనా ప్రాంతంలో  మానవ శరీర భాగాలు కుప్పగా పోసివుండటాన్ని చూశారు. వైద్య కళాశాలలో …

స్వీడన్‌లో చిక్కుకున్న రాష్ట్ర వెటరన్‌ క్రీడాకారులు

హైదరాబాద్‌:రాష్ట్రానికి చెందిన 60 మంది వెటరన్‌ క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనడానకి స్వీడన్‌ వెళ్లి ట్రావెల్స్‌ చేతిలో మోసపొయి అక్కడే చిక్కుకుసొయినట్లు సమాచారం హోటల్‌ బిల్లు చెల్లించడానికి వారి …

ప్రభుత్వం అవినీతి సొమ్ము రుచి మరిగింది

హైదరాబాద్‌: మద్యం మాఫియా వల్ల వచ్చిన అవినీతి సొమ్ము రుచి మరిగిన ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చడానికి సిద్ధంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. …

కాంగ్రెస్‌ అసమర్దత పతక స్తాయికి చేరింది

హైదరాబాద్‌:కాంగ్రెస్‌ అసమర్ద పతాకస్థాయికి చేరిందని, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రపంచ దేశాల మధ్య మనదేశ ప్రతిష్ఠను దిగజార్చిందని బీజేపీ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. …