జగన్‌బెయిల్‌ పిటిషన్‌ జూలై4కి వాయిద

హైదరాబాద్‌ :అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న  వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసినాయి. హైకోర్టు తీర్పు జులై నాలుగుకు వాయిద వేశారు.