జిల్లా వార్తలు

అమర్‌నాథ్‌ యాత్ర శుభారంభం

పహల్గాం( జమ్ముకాశ్మీర్‌): అత్యంత విశిష్ఠమైన అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం ప్రారంభమైంది. జమ్ముకాశ్మీరు గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా సోమవారం ఉదయం విశ్వవిఖాత అమర్‌రాథ్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు.బల్టాల్‌… నున్‌వాన్‌బేస్‌క్యాంపుల నుంచి …

ఢిల్లీ చేరుకున్న గవర్నర్‌

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీలతో భేటీ కానున్నట్లు సమాచారం.

శీతాకాల సమావేశాల్లోగా స్థాయి సంఘాలు: సభాపతి

హైదరాబాద్‌: శీతాకాల సమావేశాల్లోగా స్థాయి సంఘాలు ఏర్పాటు చేస్తామని శాసన సభాపతి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. స్థాయిసంఘాలకు ఆమోదం తెలపడం సభ చరిత్రలో ఓ మైలురాయన్న ఆయన …

క్యాట్‌ ఉత్తర్వులను ఛాలెంజ్‌ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: డీజీపీ ధినేష్‌రెడ్డి నియామకం చెల్లదంటూ ఉత్తర్వులు జారి చేసిన క్యాట్‌ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఛాలెంజ్‌ చేసింది. ఈ మేరకు క్యాట్‌ ఉత్తర్వులను రాష్ట్ర …

జులై రెండో వారంలో విద్యా వారోత్సవాలు

హైదరాబాద్‌: జులై 9నుంచి 21వ తేది వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రూ.2వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని జిల్లా …

చేపల మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌: గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు, మత్య్స కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. రైతు బజార్లలో చేపల స్టాల్స్‌ ఏర్పాటుకు చర్యలు …

శ్రీకాకుళం ఘటన పై సీఐడీ సమగ్ర దర్యాప్తు

శాంతి భద్రతల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌.ఎ.హూడా హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట ఘటన పై నేర పరిశోధన విభాగం సమగ్ర దర్యాప్తు జరుపుతోందని శాంతి భద్రతల …

ప్రభుత్వానికి మోపిదేవి అభ్యర్థన

హైదరాబాద్‌: వాన్‌పిక్‌కు అక్రమ భూకేటాయింపుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేషీకీ లేఖ రాసినట్లు సమాచారం. సీఎం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అయిన …

ముగిసిన మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ సాయంత్రం ఐదుగంటలకు ముగిసింది. రాష్ట్రంలో 6,596మద్యం దుకాణాలున్నాయి. చివరి రోజు కావడంతో టెండర్‌దారులు గ్రేటర్‌ పరిధిలోని అబ్కారీ భవన్‌కు …

తెల్లరేషన్‌ కార్డు దారుల నుంచి ఏసీబీ వివరాలు

చీపురుపల్లి: మద్యం దుకాణాలు కలిగిన తెల్లరేషన్‌ కార్డుదారుల నుంచి వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పరిశీలన జరిపారు. మొత్తం 8మంది ఇళ్లకు వారు …