జిల్లా వార్తలు

జవాబుదారీతనం కోసమే వస్తు సేవల పెంపు

హైదరాబాద్‌: సేవా పన్ను పరిధిలోకి ఎక్కువ వస్తు సేవల్ని పొందుపరిచడమనేది ఆదాయం కోసం కాదని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ సభ్యురాలు  షీలా సంగ్వాస్‌ …

కొనసాగుతున్న రవాణా శాఖ తనిఖీలు

హైదరాబాద్‌ :ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాలల బస్సులపై 8వ రోజూ రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌ కృష్ణా ఆదిలాబాద్‌,నిజామాబాద్‌ జిలాల్లో పలు చోట్ల ఆర్టీఏ అధికారులు తెల్లవారుజాము నుంచే …

నేడు నిబంధనల కమిటీల సమావేశం

హైదరాబాద్‌:శాసనసభా మండలి నిబందనల కమిటీల సమావేశం నేడు జరగనుంది.మధ్యాహం 12 గంటలకు జరిగే ఈ సమావేశంలో స్ధాయిసంఘాల ఏర్పాటు అంశంపై కమిటీలు చర్చించనున్నాయి.

నేడు ప్రైవేటు వైద్య సంస్థల బంద్‌

హిసార్‌,హైదరాబాద్‌,న్యూస్‌టుడే:భారత వైద్య సంఘం పిలుపు మేరకు సోమవారం దేశవాప్తంగా ప్రైవేటు వైద్య సంస్థలు,పారామెడికల్‌ సంస్ధలు బంద్‌ పాటించనున్నాయి.కినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టాన్ని నిరసిస్తూ అవి బంద్‌ నిర్వహిసున్నాయి.కెమిస్ట్‌లు,డ్రగ్గిస్టులు మెడికల్‌ …

ఆర్‌బీఐ ప్రకటనతో లాభాల్లో నుండి నష్టాల్లోకి స్టాక్‌ మార్కేట్‌

హైదరాబాద్‌: ఈ రోజు ఆర్‌బీఐ వీదేశీ  వాణిజ్య రుణాలపై పరిమితులు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు  5నుంచి 20 బిలియన్‌ డాలర్లకు …

వీదేశీ వాణిజ్య రుణాల పరిమితులు నిర్ణయించిన ఆర్‌బీఐ

హైదరాబాద్‌: వీదేశీ  వాణిజ్య రుణాలపై పరిమితులు ఆర్‌బీఐ ఈ రోజు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు  5నుంచి 20 బిలియన్‌ డాలర్లకు …

ఈడీ పిటీషన్‌పై విచారణ 28కి వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ను విచారణకు అనుమతించాలన్న ఈడీ పిటీషన్‌ పై విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ …

రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ అర్హుడు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ను మించిన అర్హులు లేరని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రిగా ప్రణబ్‌కు వీడ్కోలు చెబుతూ జరిగిన …

జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితులను నేడు ప్రశ్నించనున్న ఈడీ

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న పలువురి నిందితులను ఈడీ ప్రశ్నించనుంది.చంచల్‌గూడ జైల్లో నిమ్మగడ్డప్రసాద్‌,బ్రహ్మనందరెడ్డి,బీపీ ఆచార్యాలను ఈడీ అధికారులు విచారించనున్నరు.విచారణ కోసం సీబీఐ కోర్టు నుంచి అనుమతి …

స్థాయిసంఘాల ఏర్పాటుకు ప్రయత్నాలు వేగవంతం

హైదరాబాద్‌: రాష్ట్రంలోనూ పార్లమెంటు తరహా స్థాయి సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా   శాసనసభ, మండలి నిబంధనల కమిటీలు సమావేశమయ్యాయి. శాసనసభ కమిటీ హాలులో …