జిల్లా వార్తలు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పీసీ ఘోష్‌ ప్రమాణం

హైదరాబాద్‌:రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జసిస్‌ ఘోష్‌ ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు,పోలీసు ఉన్నతాదికారులు హజరయ్యారు.

మధ్యాహ్న భోజన పథకం

హైదరాబాద్‌: మధ్యాహ్నం భోజన పథకం ఖర్చును  7.5 శాతం మేరకు పెంచిన ప్రభుత్వం. ప్రాథమిక పాఠశాలల్లో  ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన వ్యయం రూ.3.84 నుంచి రూ. …

హైదరాబాద్‌లో 10 పాఠశాలల బస్సుల స్వాధీనం

హైదరాబాద్‌:ప్రైవేటు బస్సులు,పాఠశాల వాహనాలపై రవాణా శాఖ అధికారులు  దాడులు నిర్వహిస్తున్నారు.మెహెదీపట్నం అప్పా జంక్షన్‌ వద్ద విస్తృత తనిఖీలు చేపాట్టారు.10 పాఠశాల బస్సులను స్వాధీనం చేసుకున్నారు.సరైన అనుమతులు లెకుండా …

జగన్‌ను కలిసిందుకు చంచల్‌గూడ జైలుకు వచ్చిర సంగ్మా

హైదరాబాద్‌:రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేస్తున్న పీఏ సంగ్మా వివిద పార్టీల మద్దతు కూడగట్టేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కలిసెందుకు చంచల్‌గూడ జైలుకు ఉదయం చేరుకున్నారు.అయితే ఉదయం 11 …

విత్తనాలు ఎరువులు బ్లాక్‌ మార్కేట్‌కు తరలకుండా చూడాలీ

హైదరాబాద్‌: విత్తనాలు ఎరువులు బ్లాక్‌ మార్కేట్‌కు తరలిపోకుండా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్ని జిల్లాలా కలెక్టర్ల వీడియో కన్ఫరెన్స్‌లో అన్నారు. విత్తనాల అభ్యతపై ఎప్పటికప్పుడు …

బదిలీల మార్గదర్శకాలు సరిగా లేవు: టీజాక్‌

హైదరాబాద్‌: టీచర్ల బదితీలకు ప్రభుత్వం రూపొందిన మార్గదర్శకాలు సరిగా లేవని తెలంగాణ టీచర్ల జూఏసీ (టీ-జాక్ట్‌) మండిపడింది. ఈమేరకు టీ-జాక్ట్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం ఈరోజు వాద్యాశాఖ …

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

లక్నో:ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.అమ్‌రోహ వద్ద జాతీయ రహదారిపై ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.35 మందికి తీవ్రంగా గాయపడ్డారు.ఘటనాస్థలానికి చేరుకున్న …

బీసీ సబ్‌ప్లాన్‌ అమలుకు ఆర్‌కృష్టయ్య ప్రభుత్వం పై ధ్వజం

హైదరాబాద్‌: బీసీ సబ్‌ప్లాన్‌ కోసం ఉద్యమిస్తామని రాష్ట్రబీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య స్పష్ట ం చేశారు. ఆయన విలేకరుతలో మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక …

దస్తగిరిసహెబ్‌ దర్గాలో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌:ప్రముఖ సూఫీ క్షేత్రం కన్యార్‌లోని దస్తగిరిసాహెబ్‌ దర్గాలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.మంటలు భారీగా ఎగసిపడి దర్గాలోని ఇతరప్రాంతాలకు వ్యాపించాయి.ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమానక సిబ్బంది …

బొల్లారంలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌:అల్వాల్‌ బొల్లారంలోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంటి యజమానిని కట్టెసి చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటనలో 20 తులాల …