జిల్లా వార్తలు

చంద్రబాబు మహాధర్నా ప్రారంభం

విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం కోరుతూ తెదేపా అధినేత చంద్రాబాబు నాయుడు తలపెట్టిన మహాధర్నా ప్రారంభమైంది. విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్‌వద్ద ఉన్న దీక్ష స్థలికి పెద్దసంఖ్యలో …

లగడపాటిని అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం కోరతూ మహాధర్నా చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడును కలిసేందుకు ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ర్యాలీగా బయలుదేరివెళ్లారు. అయితే ఆయన్న పోలీసులు …

మద్యం విధానంపై రేపు, ఎల్లుండి ఆందోళనలు: తేదేపా

హైదరాబాద్‌: నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహహించనున్నట్లు తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి చెప్పారు. ఈనెల 25న అన్ని …

లగడపాటి నివాసం వద్ద పోలీసు బందోబస్తూ

విజయవాడ: విజయవాడలోని దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం తేదేపా అధినేత చంద్రబాబు చేపట్టే మహాధర్నాకు పోటీగా ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ధర్నా చేపట్టే …

హౌరాలో బోరుబావిలో పడిన బాలుడు

కోల్‌కత్తా: హౌరా ప్రాంతం లోని బోరుబావిలో 15 సంవత్సరాల బాలుడు పడి పోయాడు. సహయక చర్యలు చేపట్టడానికి వర్షం అడ్డంకి.

ఈజిప్టు అధ్యక్షుడుగా మహమ్మద్‌ ముర్సి

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు.ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ …

మాజీ జడ్పీటీసీ ఇంట్లో పేలుడు

మహబూబ్‌నగర్‌: కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లెలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాల్‌సింగ్‌ ఇంట్లో ఈ రోజు సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. బాల్‌సింగ్‌ను పోలీసులు …

ముస్లిం రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి : కోదండరాం పిలుపు

హైదరాబాద్‌- తమకు ఉద్దేశించిన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ముస్లిలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం లక్కడ్‌కోట్‌లో మూవ్‌మెంట్‌ …

గచ్చి బౌలీ చౌరస్తాలో లారీ-బస్సుఢీ

హైదరాబాద్‌ : నగరంలోని గచ్చి బౌలీ చౌరస్తాలో మిక్షర్‌ లారీ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయ పడ్డారు. వీరిలో ఇద్దరి …

ప్రతిభావంతులైన ముస్లీం విద్యార్థులకు ‘నామ్‌’ సన్మానం

హైదరాబాద్‌ : నేషనల్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ముస్లీం ఫౌండేషన్‌ ఈ రోజు హైదరాబాద్‌ లోని మెహదీపట్నం లో మెరుగైన ప్రతిభ చూపిన ముస్లీం విద్యార్థులను బంగారు పతకాలతో …