జిల్లా వార్తలు

చైనాను వణికించిన భూకంపం

బీజింగ్‌:నైరుతి చైనా పర్వత ప్రాంతంలో సంభవించిన భూకంపం దాటికి ఇద్దరు మృతి చెందగా,100 మందికి పైగా గాయపడ్డారు.యున్నాస్‌ ప్రాంతంలోని నింగ్‌ లాంగ్‌ కౌంటీలో ఆదివారం వచ్చిన ఈ …

పాక్‌ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అంతం చేయలేరు

ప్రధాని పర్వెజ్‌ వెల్లడి ఇస్లామాబాద్‌:మాజీ ప్రధాని గిలానీని పదవి నుంచి తొలగించడంతో పాక్‌లో ప్రజాస్వామ్యం ముగిసిందనే వారి అభిప్రాయం తప్పని ప్రధాని రాజా పర్వెజ్‌ అష్రాఫ్‌ అన్నారు.ఆదివారం …

ఎయిరిండియా పైలట్ల ఆమరణ దీక్ష

న్యూఢిల్లీ:ఎయిరిండియా పైలట్లు 48రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది.తొలగించిన 101 మంది పైలట్లు విధులోకి తీసుకోవాలని,భారత పైలట్లు సమాఖ్య(ఐపీజీ)కార్మిక సంఘం గుర్తింపును తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ …

ముంబయి పేలుళ్ల కేసులో కీలక నిందితుడి అరెస్టు

న్యూఢిల్లీ:మంబయి పేలుళ్ల కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్ల ఘటన సూత్రధారుల్లో ఒకడైన అబుహమ్‌జాను ఢిల్లీ ఇందిరిగాంధీ అంతర్జాతీయ విమానాంశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇండియన్‌ ముజాయిద్దీన్‌ …

మహాసముద్ర లోతుల్లో చైనా రికార్డు

బీజింగ్‌:సముద్రాలో ఖనిజాల అన్వేషణకు ఉపయోగించే ఒక బుల్లి జలాంతర్గామి (సబ్‌మెర్సిబుల్‌) అదివారం సరికొత్త జాతియ రికార్డును స్థాపించింది.ముగ్గురు ‘ఓషనాట్ల’తో పసిఫిక్‌ మహాసముద్రంలో 7వేల మీటర్లు లోతుకు చేరింది.రోదసిలో …

బీసీ వసతి గృహాలకు అధిక నిధులు

శ్రీకాకుళం, జూన్‌ 24 : జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. గడిచిన ఏడు …

నా అభ్యర్ధిత్వానికి మద్దతివ్వండి:ప్రణబ్‌

కోల్‌కతా:రాష్ట్రపతి ఎన్నికల బరిలో తనకు మద్దతివ్వాలని యూపీఏ అభ్యర్ధి ప్రణబ్‌ ముఖర్జీ మరోసారి అన్ని పార్టీలను కోరారు.తన అభ్యర్ధిత్వానికి మద్దతునిచ్చే విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోని …

జగన్‌ రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో అరెస్టె జైలో ఉన్న వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. సీబీఐ నాంపల్లి కోర్టు జగన్‌, ఎమ్మార్‌ కేసు …

చంద్రాబును అడ్డుకోవడం పై లగడపాటి సమాధానం చెప్పాలి

విజయవాడ:  దుర్గగుడి వద్ద భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనేదే తెదేపా ప్రయత్నమని ఆపార్టీ నేత నన్నపనేని రాజకుమారి చెప్పారు.దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం కోరుతూ చంద్రబాబు చేపట్టిన …

చంచల్‌గూడ చేరుకున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో రిమాంండ్‌లో ఉన్న పలువురి నిందితలను వాచారించేందుకు ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి, …