జిల్లా వార్తలు

ఫలక్‌నుమా వద్ద కాల్పుల ఘటనలో నిందితుల అరెస్టు

బీబీకాచష్మా వద్ద మహ్మద్‌ మాన్సూర్‌పై కాల్పులు జరిపిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తబస్తీలో ఈనెల 21న జరిగిన కాల్పుల ఘటనను దక్షిణ మండల పోలీసులు …

బోరుబావి నుండి చిన్నారిని బయటకు తీసిన సిబ్బంది

86గంటల తరువాత బోరుబా నుంచి చిన్నారి మహీని రక్షణ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మహిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బోరుబావికి సమాంతరంగా గుంతను తవ్విన సిబ్బంది …

సికింద్రాబాద్‌లో పాన్‌పొర్టు అదాలత్‌

హైదరాబాద్‌:సికింద్రాబాద్‌ జాతీయ పాస్‌పొర్టు కార్యాలయంలో రెండో రోజు పాస్‌పోర్టు అదాలత్‌ జరిగింది.మొదటి రోజు ఈ కార్యక్రమం ఉందనే విషయం తెలియకపోవడంతో దరఖాస్తుదారులు పెద్దగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు.అయితే …

బోరు బావిలోనే చిన్నారి మహి

గోర్గావ్‌: మూడు రోజులుగా బోరుబావిలో పడిన చిన్నారిని మరి కొద్ది సేపట్లో బయటికి తీయనున్నారు. వైద్యసిబ్బంది సిద్దంగా ఉన్నారు. బోరుబావి పక్కకు మరో బావి తవ్వి బయటికి …

తిరుపతిలో కరుణాకర్‌రెడ్డి దీక్ష

తిరుపతి:అధ్యాత్మిక నగరమైన తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి నిరశన దీక్ష చేపట్టారు.షిర్డీ తరహలో శ్రీవారి పాదల చెంత ఉన్న తిరుపతిని …

కాల్పులకు దిగితే శాంతికి విఘాతం

‘ఫ్లాంగ్‌ మీటింగ్‌’ లో పాక్‌కు భారత్‌ హెచ్చరిక జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఉన్న భారత సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకోవద్దని పాకిస్థాన్‌కు భారత్‌ స్పష్టం చేసింది. …

సీబీఐ విచారణకు సహకరిస్తా:సబితా ఇంద్రారెడ్డి

మెదక్‌ అర్బన్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తానని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈరోజు మెదక్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ …

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎలాంటి మార్పలైన జరగొచ్చు

విజయవాడ:రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్ధితి బాగలేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.పార్టీ పరిస్థితిపై అధిష్ఠానం చాలా అసంతృప్తిగా ఉందని అయన     అన్నారు.విజయవాడకు వచ్చిన …

హబ్సిగూడలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:హబ్సిగూడ ప్రధాన రహదారిలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూపతి అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో మంటలు చెలరేగి ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న …

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల:రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈశ్వరయ్య తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నారు.ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సన్నిదికి చేరుకొని స్వామి సేవలో పాల్గొన్నారు.శనివారం రాత్రి …