జిల్లా వార్తలు

అవినీతి మంత్రుల వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి

హైదరాబాద్‌ : వైఎస్‌ అవినీతిలో పాలుపంచుకున్న మంత్రులు కిరణ్‌ సర్కారులో ఉన్న ఫలితమే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి ప్రధాన కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణను …

ఇండియా సింమెంట్‌ ఎండీ విచారణ పూర్తి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బీసీసీఐ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్‌ ఎండీ శ్రీనివాస్‌ మరోసారి సీబీఐ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల …

రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదు

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు చేస్తున్న పోరాటం వల్ల త్వరలోనే ఓ మంచి ఫలితం రానుందని రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కొందరు తెలంగాణ కోసం …

సీబీఐ జేడీపై ఆరోపణలు అవాస్తవం వీహెచ్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మినారాయణను తప్పించేందుకే వైకాపా అనవసర ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి పత్రిక …

తనీఖీల్లో పట్టుకున్న వాహనాలపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు

హైదరాబాద్‌: నిబంధనలు   ఉల్లంఘిస్తూ  పట్టుబడిన వాహనాలపై  రవాణ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుకున్న వాహనాలపై  జరిమానా  విధించి సరిపెడుతోన్న అధికారులు ఇకపై …

ఏఐసీసీ ఆఫీసు ఎదుట అమరవీరుల కుటుంబ సభ్యుల నిరసన

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం ఎదుట తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. …

ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న పట్టాభిరామారావు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో చలపతిరావు, రవిచంద్రలను ఏసీబీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. గాలి బెయిల్‌ కేసులో ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న పట్టాభిరామారావు పిటిషన్‌ …

అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌:మంత్రి గీతారెడ్డి అంతర్జాతీయ భాగస్వామ్యసదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అకర్షించినట్లు మంత్రి గీతారెడ్డి తెలిపారు.ఈ ఏడాది జనవరిలో జరిగిన సదస్సుపై …

ప్రజలకు పత్రికల మీదున్న నమ్మకం పోతుంది

ఢిల్లీ: సాక్షి పత్రిక కేవలం జగన్‌ కోసమే వార్తలు రాస్తుందని ప్రజలకోసం కాదని ప్రజలకు పత్రికల మీదున్న నమ్మకం పోతుందని సీబీఐ జేడి లక్ష్మినారయణను తోలగించేందుకే అనవసరంగ …

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: డీజీపీ

హైదరాబాద్‌:రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు.హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాలు తగ్గాయని .కస్టోడియల్‌ డెత్‌లు పూర్తిగా అరికట్టగలిగామని చెప్పారు.మనుషుల …