జిల్లా వార్తలు

చంచల్‌ గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌:ఓఎంసీ కేసులో నిందితులను విచారించడానికి ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు ఈ ఉదయం చేరుకున్నారు.ఓఎంసీకి చెందిన బీవీ శ్రీనివాసరెడ్డి గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌,ఐఏఎస్‌ అధికారి …

కాల్పులకు దిగితే శాంతికి విఘాతం

జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఉన్న భారత సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకోవద్దని పాకిస్థాన్‌ భారత్‌ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా, అక్కడ పాక్‌ …

అతిథి మర్యాదలు కుదరవు

పట్టాభి సాధారణ ఖైదీయే.. శ్రీన్యాయమూర్తులు సాధారణ జీవితమే గడపాలి శ్రీవిలాస జీవిత పర్యావసానమే .. శ్రీబెయిల్‌ స్కాం మాజీ జడ్జిని తలంటిన కోర్టు హైదరాబాద్‌, జూన్‌ 23 …

విద్యార్థులపై కేసులు ఎత్తివేయండి

ఓయూ విద్యార్థి జాక్‌ హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రంకోసం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులు ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి …

ఇంటి స్ధలంపై రగడ… కర్ణాటక న్యాయమంత్రి రాజీనామా

బెంగళూర్‌, జూన్‌23: వరుస అసమ్మతులు, రాజకీయ సంక్షోబాల నడుమ కర్ణాటక పాలకపక్షం బీజేపీ మరోసారి ఇబ్బందుల్లో పడింది. సీనియర్‌ మంత్రి ఒకరు అక్రమంగా ప్రభుత్వ స్థలం పొందారని …

రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్‌

డీజీపీ దినేశ్‌రెడ్డి హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): గతేడాది కంటే రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో శనివారంనాడు ఏర్పాటు …

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్షయాన్‌

వాషింగ్టన్‌: రికార్డు స్థాయి లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న భారతీయ అమెరికన్‌ వ్యోమగామి సునీతా మిలియమ్స్‌ట(46) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఇంజనీర్లు యూరీ మెలాన్‌చెంకో(రష్యా), …

రేవ్‌పార్టీలో పాల్గొన్న 34 మంది అరెస్టు

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ వద్ద ఓ రిసార్ట్స్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో పాల్గొన్న 20 మంది యువకులు, 14 మంది యువతులను అరెస్టు చేసినట్లు డీసీపీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. …

అనారోగ్యాన్ని సాకుగా చూపడం సహేతుకం కాదు

పట్టాబి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు వ్యాఖ్య హైదరాబాద్‌ గనుల గజనీ గాలి బెయిల్‌ వ్యవహారంలో భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన పట్టాభిరామారావు దాఖలు చేసుకున్న …

ఘనంగా శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి

హైదరాబాద్‌:భాజపా వ్యవస్థాపక అద్యక్షుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్దంతిని అపార్టీ రాష్ట్రశాఖ ఘనంగా నిర్వహించింది.హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర అద్యక్షుడు …