జిల్లా వార్తలు

బదిలీల మార్గదర్శకాలను సవరించాలని యుటిఎఫ్‌ ధర్న

కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటివల ఉపాధ్యాయ సంఘలతో చర్చలు జరిపి బదిలీలకు సంబందించి 38జీవో విడుదల చేసింది అయితే యుటిఎఫ్‌ సూచించిన అంశాలను పక్కకుపెట్టారని దీనీ ద్వారా …

భారత కబడ్డీ జట్టుకు సీఎం నజరానా

హైదరాబాద్‌:  ప్రపంచకప్‌ గెలిచిన భారత కబడీ జట్టును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అభినందించారు. మన రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఆర్‌ నాగలక్ష్మి, మమతా పూజారిలకు …

రిమాండ్‌ పొడింగిపుపైన సీబీఐ కోర్టులో మోమోలు దాఖలు చేసిన జగన్‌

హైదారాబాద్‌: వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఈ రోజు ఆయన ఈ ల 25న నేరుగా కోర్టులో హాజరవుతానని మోమోలు దాఖలు చేశాడు. జగన్‌మోహన్‌రెడ్డి, వీడియో కాన్ఫలెన్స్‌ …

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు వ్యవసాయశాఖ కమిషనర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎలాంటి విత్తనాల కొరత లేదని వ్యవయసాయశాఖ కమిషనర్‌ మదుసూదనరావు అన్నారు.మహికో బీటీ పత్తి విత్తనాల కోసం రైతుతు పోటీ పడవద్దని  సూచించారు.మహికోకు ప్రత్యామ్నాయంగా 54కంపెనీల …

సుమత్రా దీవుల్లో భూకంపం

ఇండోనేషియా:ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది.ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలు 6.5గా నమోదైంది.సముద్ర తీరంలో 87 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు …

దళితులపై మారణకాండ వెనుక సత్యనారాయణ హస్తం ఉంది

హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితులపై జరిగిన మారణకాండ వెను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హస్తం ఉందని ఎస్సీ, ఎస్టీ అధికారుల వేదిక ఆరోపించింది.  దోషులను …

చర్చలతో ముందుకు….

అడ్వాన్‌టేజ్‌ ఏపీ జాతీయ కంపెనీలకు అవగాహన సదస్సు హైదరాబాద్‌: అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు అనంతరం అడ్వాంటేజ్‌ ఏపీ జాతీయ స్థాయి సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్యకంగా నిర్వహించింది. …

మహిళలకు ఇంటివద్దకే వెళ్లి సాయమందించాలి:గవర్నర్‌

హైదరాబాద్‌:భర్తను పోగొట్టుకున్న అభాగ్యులకు రావల్సిన ప్రయోజనాలు ఇంటివద్తకే వెళ్లి ఇచ్చేలా పరిస్థితులు మారాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.లూంబా పౌండేషన్‌ అర్ధిక సహయంతో వితంతులకు కుట్టు మిషన్లు …

ప్రైవేట్‌ వాహనాల వల్ల ఏటా 1000 కోట్లనష్టం

విజయవాడ: వాహనాలు ఏవైనా నిబందనలు పాటించాల్సీందేనని ఆర్టీసీ ఎండి ఏకే ఖాన్‌ విజయవాడలో అన్నారు. ప్రైవేట్‌ వాహనాల ద్వారా ప్రభుత్వనికి ఏటా 1000,కొట్ల నష్టం సంభవిస్తుందని. అక్రమంగా …

మంత్రి పదవికి రేపు రాజీనామ: ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి రేసులో యుపిఏ పక్షన భరిలో నిలిచిన ప్రణబ్‌ ముఖర్జి రేపు తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ …