జిల్లా వార్తలు

నా కాల్‌ లిస్ట్‌ బయట పెట్టటంపై ఫిర్యాదు చేస్తా

హైదరాబాద్‌: వాసిరెడ్డి చంద్రబాల ఈ రోజు మాట్లాడుతూ నేను ఒక ఉద్యోగిని నాకు సమాజ సేవ చేయాలని నా కోరిక నేను లీడ్‌ ఇండియా కార్యక్రమం కోసం …

ఈ నెల 30వరకు గ్రూప్‌-4 ధరకాస్తు పోడగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-4 పరిక్షకు ధరకాస్తు చేసుకోవటానికి ఈ నెల 22వరకు గడువు విదించినారు ఇప్పటివరకు 1355 పోస్టులకు ఇప్పటికె ఆరు లక్షల మందికి …

అధికారులతో మంత్రి ధర్మాన భేటీ

శ్రీకాకుళం:ఖరీఫ్‌ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ధర్మాన జిల్లా వ్యవసాయ అధికారులను అదేశించారు కలెక్టరు కార్యలయంలో నీటిపారుదల శాఖ అధికారులు, …

ప్లోరోసిన్‌ సమస్యపై సమీక్ష

హైదరాబాద్‌: జూలై మొదటి వారంలో నల్గొండ జిల్లాలో శాసనసభాపతి ఆధ్వర్యంలో , అఖీలపక్షం సభ్యులతో కలసి జిల్లాలోని పలు గ్రామాల్లో  పర్యటించి ప్లోరోసిన్‌ సమస్యపై సమీక్ష నిర్వహించనున్నారు.

ఇంకుడుగుంతల ఏర్పాటు పనులు వేగవంతం

హైదరాబాద్‌:జలమండలి అధికారులు నగరంలో ఇంకుడు గంతలు ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశారు.వనస్థలిపురంలోని పలు కాలనీలలో వందల గజాలకు మించిన ఇంటి ఆవవణల్లో వార నీటి ఇంకుడు …

మంత్రాలయ అగ్నిప్రమాదంలో 5కి చేరిన మృతుల సంఖ్య

ముంబాయి: మహారాష్ట్ర సచివాలయ భవనం మంత్రాలయలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 5కి చేరింది. ఇంకా కొంతమంది కన్పించడం లేదని తెలుస్తొంది. ఈ భవనం నుంచి దాదాపు …

రైల్వే సిబ్బంది మహా ధర్నా

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం ఎదురుగా దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్‌ సంమ్‌ ఎస్‌ఎఫ్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. దేశ వ్యాప్తంగా ఈనెల 18నుంచి 22వరకు కొనసాగిన …

శ్రీ లక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో అరెస్టై చంచల్‌ గూడ జైలులో ఉన్న శ్రీలక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ తరుపు వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ఈ …

సోనియాతో ముగిసిన సీఏం భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం ఆయన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై పార్లమెంటులో సంతకం చేశారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిగానే చేస్తా: విశ్వరూవ్‌

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగానే పోటి చేస్తానని మంత్రి విశ్వరూవ్‌ స్పష్టం చేశారు. చంచల్‌గూడ జైలులో జగన్‌ను ఆయన కుమారుడు …