జిల్లా వార్తలు

సంక్షేమ హాస్టళ్లలో పర్మినెంట్‌ వార్డెన్లను నియమించాలి

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : సంక్షేమ వసతి గృహాల్లో పర్మినెంట్‌ వార్డెన్లను నియమించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) డివిజన్‌ అధ్యక్షుడు అజ్మీరా వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ …

డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలి

కొత్తగూడ, జూన్‌ 17(జనంసాక్షి) : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో డిఇవో కార్యాలయాన్ని నేడు(సోమవారం) ముట్టడించ నున్నట్లు ఆసంఘం డివిజన్‌ కార్యదర్శి శ్రీశైలం …

ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మించాలని ఏబిఎస్‌ఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొట్ల నరేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలో …

జోరుగా ఊపందుకున్న ఎన్నికలప్రచారం….

గడపగడపకూ నాయకుల తాకిడి.. హోరెత్తుతున్న గనులు.. కాకతీయఖని, జూన్‌ 17, (జనంసాక్షి) : పరకాల ఉపఎన్నికలు పూర్తవడంతో ఇక అందరి నాయకుల చూపు సింగరేణి గుర్తింపు ఎన్నికల …

ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న

హైదరాబాద్‌: ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న డీబీఆర్‌ కార్మికులకు తెలంగాణ జాగృతి సంఘీబావం తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కార్మికుల డిమాండ్‌లు  నెరవేర్చాలన్నారు.

ఈ రోజు పీసీసీ సమన్వయ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షించేందుకు  పీసీసీ సమన్వయకమిటీ ఈ రోజు సాయంత్ర సమావేశం కానుంది. కమిటీకి నేతృత్వ వహించవలసిన గులాంనబీ ఆజాద్‌ విదేశీ పర్యటనలో …

భారీ ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌: పంజాగుట్టలో హోర్డింగ్‌ ఏర్పాటు పనులవల్ల ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్థంభించింది. దీంతో పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అసెంబ్లీ,  ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, తెలుగుతల్లీ ఫ్లైఓవర్‌, ఐమాక్స్‌ ప్రాంతాల్లో …

పత్యర్థిని గౌరవిస్తేనే మనకు ఆదరణ లభిస్తుంది.సెహ్వాగ్‌

జహజ్జార్‌ (హర్యానా) : టీమిండియా ఓపెనర్‌ డాపింగ్‌ బ్యాట్స్‌ మెన్‌ జట్లుఓ ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ప్రత్యేర్ధి జట్టుని గౌరవిస్తే, తిరిగి వాళ్ల నుండి గౌరవాన్ని పొందగలుగుతాడనే …

ట్రావెల్స్‌ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌: షోలాపూర్‌లో జరిగిన ప్రమాదంతో రవాణాశాఖ అధికారులు మేల్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయాలపై …

ఎంసెట్‌ ర్యాంకుల విడుదల 30న

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎంసెట్‌ ర్యాంకులను ఈనెల 30వ తేదీన ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది.పున:మూల్యాంకనం తరువాత జూలైలో ఫలితాలు వెల్లడిస్తామని ముందు …