జిల్లా వార్తలు

మద్యం దుకాణాల కేటాయింపుకు రీ నోటిఫికేషన్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : జిల్లాలో దరఖాస్తులు అందని మద్యం దుకాణాల కేటాయింపుకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 7 …

బదలీల విషయంలో ఉపాధ్యాయులు నిరాసక్తి

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల విషయమై ఉత్తర్వులు జారీ చేసినా బదలీ కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా …

ఛలో నాగార్జున సాగర్‌కు పిలుపునిస్తం: టి. రాజయ్య

వరంగల్‌: నాగర్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. నీటిని విడుదల పై …

సాగర్‌ సీఈ ఆఫీస్‌ ఎదుటధర్నా చేస్తున్న టీఆర్‌ఎస్‌

నల్లగొండ: నాగర్జున సాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యలయం ఎదుట టీఇర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మారర్ల6నాగర్జున …

కిరణ్‌కుమార్‌రెడ్డికి సీపీఐ నారాయణ లేఖ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. కృష్ణా డెల్టాకు సాగర్‌ నీటి విడుదలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా …

‘విజ్ఞాన్‌ బీటెక్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌:ఎంసెట్‌ ఏఐఈఈఈ,ఐఐటీ ర్యాంకుల ఆధారంగా బీటెక్‌ ప్రవేశాల కోసం విజ్ఞాన్‌ వర్సిటీ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది.ఎంసెట్‌ ఏఐఈఈఈ ,ఐఐటీ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు రాయితీ ఇవ్వనున్నట్లు వర్సిటీ …

ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రుల కమిటీ భేటి

హైదరాబాద్‌: ఉప ఎన్నికలల్లో ఓటమికి గల కారాణాలను విశ్లేషించటానికి మంత్రుల కమిటీ వేసిన విషయం విదితమె అయితే ఈ రోజు కమీటి మొదటి సమావేశం గాంధీ భవన్‌లో …

చురుగ్గా మారిన అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం:రాష్ట్రంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోసరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నాడు.ఒడిశా నుంచి దక్షిణా …

నాగార్జున అగ్రోకెమ్‌ పరిశ్రమలో ప్రమాదం బాధాకరం

కర్నూలు:  ముగడిచిన పది సంవత్సరాలలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న నాగార్జున అగ్రోకెమ్‌ పరిశ్రమలో ప్రమాదం జరగడం బాధాకరమని స్థానిక శాసనసభ్యుడు, వైద్య  విద్యాశాఖ మంత్రి …

ప్రధాని పదవి చేపట్టాలని సోనియాకు రాష్ట్రపతి కార్యలయం ఉత్తర్వులు

ఢిల్లీ: ప్రధాని పదవి చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా సోనియాగాంధీని ఆహానిస్తూ రాష్ట్రపతి కార్యాలయం లేఖ కూడా సిద్దం చేసింది. ఎందుకంటే రాజ్యాంగపరంగా అప్పుడిక మరో మార్గం లేదు. …

తాజావార్తలు