జిల్లా వార్తలు

ఉపకారాగారాన్ని సందర్శించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి

నర్మల్‌పట్టణం. మండల న్యాయ నేవా సంస్థ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంతాచారి శనివారం పట్టణంలోని ఉప కారాగారాన్ని సందర్శించారు. అక్కడ అందిస్తున్న సౌకర్యాలపై ఖైదీలను అడిగి …

విధులకు గైర్హాజరయితే చర్యలు

వాంకిడి. సెలవు పెట్టకుండా, ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజవయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని ఎంఈఓ జబ్బార్‌ హెచ్చరించారు. శనివారం స్ధానిక స్కూల్‌ కాంప్లెక్స్‌ హల్‌లో ఏర్పాటు …

గ్రామసభల ద్వారా బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లొ చేర్పించాలి

ఇంద్రవెల్లి. ఈ వద్యాసంవత్సరంలో విద్యాపక్షోత్సవాల సందర్బంగా గ్రామసభలు నిర్వహించి బడిఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాలని మండల వద్యాధికారి లక్ష్మీ నర్సయ్య అన్నారు. ఈరోజు అయన మండలంలోని అన్ని …

ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ టీడీపీలకు గోడ్డలి పెట్టు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ టీడీపీలకు గోడ్డలిపెట్టు లాంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ …

లక్ష్మిపేట బాధితులను పరామర్శించిన విజయమ్మ

శ్రీకాకుళం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆమె కుమార్తే షర్మిల ఈ రోజు శ్రీకాకుళంలోని లక్ష్మిపేటలో భూమి తగాదాల వలన గాయపడిన వారిని …

షిర్డీ బస్సు ప్రమాద మృతుల వివరాలు

హైదరాబాద్‌: మహారాష్ట్ర సరిహద్దులో హైదరాబాద్‌ షిర్డీ  బస్సు ప్రమాదానికి గురైన ఘటన 30 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన దగ్గర సహాయక చర్యలు కొనపాగుతున్నాయి. …

కాంగ్రెస్‌ నాయకులను పట్టించుకోక పోవటం వల్లే ఓటమి

వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీని నాయకులను కార్యకర్తలను పట్టించు కోకపోవటంతోనే కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయి ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభతో సహ అత్యధిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ …

ఈ రోజు సాయంత్రం టీ కాంగ్రెస్‌ ఎంపీలా సమావేశం

హైదరాబాద్‌:  ఉప ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభతో సహ అత్యధిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది ఈ ఫలితాలపై మరియు తెలంగాణ ఉద్యమం …

వైకాపా నేత రహిమాన్‌కు బెయిల్‌

హైదరాబాద్‌: ఉప ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభతో సహ అత్యధిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈ సంధర్భంగా వైకాపా కార్యకర్తలు సంబరాలు …

జగన్‌ను కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు

చంచల్‌గూడ:  రాష్ట్రంలో జరిగిన పద్దేనిమిది అసెంబ్లి స్థానాలు ఒక లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభ అత్యదిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు …