జిల్లా వార్తలు

సీఎంతో సమావేశమైన బోత్స

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని క్యాంపు అఫిస్‌లో పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారయణ, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌, రాజ్యసభ్యులు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి సీఎంను …

అద్వాని ఇంట్లో ఎన్డీయే భేటి

ఢిల్లీ: భారతీయ జనతపార్టీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వాని ఇంట్లో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఎన్డీయే తరపున ప్రకటించనున్నారు. ఈ …

శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి కుటుంబం సభ్యులు

తిరుమల, జూన్‌ 16 (ఎపిఇఎంఎస్‌): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. చిరంజీవితో పాటు ఆయన …

ఉపాధి హామీలో కొత్త పనులు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్త పనులకు ప్రభుత్వం …

రెండు మైనస్‌, రెండు ప్లస్‌ – కాంగ్రెస్‌లో నంబర్‌ గేమ్‌

‘పశ్చిమ’లో లక్కీ నంబర్‌ 9 ఏలూరు, జూన్‌ 16 (జనంసాక్షి) :  వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు గేమ్‌ ఆడుతూనే ఉన్నారు.  …

కార్మిక నేత నాగయ్య మృతి

గోదావరిఖని టౌన్‌, జూన్‌ 16, (జనంసాక్షి) :  సింగరేణిలో కార్మి క నేత అడ్లూరి నాగయ్య శనివా రం అనారోగ్యంతో మృతి చెందాడు. ఐఎన్‌టీయూసీి, కాం గ్రెస్‌లో …

విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి

తలపై గాయంపట్ల పలుఅనుమానాలు? కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ ఘాతానికి గిరిజనుడు మృతిచెందిన సంఘటన శనివారం ఉప్పరిగూడెంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారంగా మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ …

తిరుమలలో కొనసాగుతున్న రద్ది

తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న రద్ది ,  31 కంపార్ట్‌మెంట్‌లు నిండి బారులు తీరుతున్న భక్తులు సర్వదర్శనానికి 20గంటల సమయం ప్రత్యేక దర్శణానికి 2కిలో మీటర్ల లైన్‌ కొనసాగుతుంది.

తెలుగుదేశంలో తగ్గుతున్న నాయకత్వ పటిమ?

హైదరాబాద్‌, జూన్‌ 16 : ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ లో అంతర్మధనం మొదలైంది. కనీసం రెండు స్థానాలైనా చేజిక్కించుకోగలమని ఆశించిన ఆ పార్టీకి ఫలితాలు …

వైకాపా విజయం పాలపొంగులాంటి : లగలపాటి

విజయవాడ : ఉప ఎన్నికల్లో వైకాపా విజయం ముందు వూహించినదేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. విజయవాడలో ఆయన ఈ రోజు మీడియా తో మాట్లడుతూ …