జిల్లా వార్తలు
నేడు టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేశారు.
సీబీఐ విచారణకు హాజరయిన భారతి సిమోంట్ అధికారులు
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ రోజు భారతి సిమోంట్ ప్రతినిధులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయినారు.
చైనాలోని జిన్ జియాంగ్లో భుకంపం
చైనా: చైనాలోని జాన్ జియాంగ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. తీవ్రత 6.3గా నమోదయింది. ప్రభూత్వం సహాయక చర్యలు చేయాడానికి అధికారులను ఆదేశించింది.
తాజావార్తలు
- హైడ్రా కొత్త లోగో.. ఎక్స్ హ్యాండిల్ కు డీపీ
- పహల్గామ్ ఉగ్రదాడి… దాయాది పాకిస్థాన్ ఏమందంటే..?
- యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
- తెలంగాణలో గద్దర్ పుట్టడం మన అదృష్టం : డిప్యూటీ సీఎం భట్టి
- నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఉరితో మరణించిన పావురం
- గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు
- పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
- హమాస్ 30 వేల మంది కొత్త యోధులను నియమించుకుంటుండటంతో ఇజ్రాయెల్ , అమెరికాకు భారీ హెచ్చరిక: ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే….
- ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్ గాంధీ
- కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు
- మరిన్ని వార్తలు